India Should Focus On China
-
#Trending
India Should Focus On China: భారత్ దృష్టి పెట్టాల్సింది చైనాపై.. ఆపరేషన్ సిందూర్ తర్వాత నిపుణులు షాకింగ్ కామెంట్స్!
భారత్- పాకిస్తాన్ మధ్య సంఘర్షణ తర్వాత కాల్పుల విరమణ జరిగింది. దీనిపై నిపుణుల అభిప్రాయాలు వెలువడ్డాయి. భారత్ పాకిస్తాన్పై ఎక్కువ దృష్టి పెట్టకూడదని, బదులుగా చైనాపై దృష్టి కేంద్రీకరించాలని వారు భావిస్తున్నారు.
Published Date - 11:30 AM, Sat - 17 May 25