India Energy Week 2023
-
#India
PM Modi To Visit Karnataka: నేడు కర్ణాటకలో పర్యటించనున్న మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం..!
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో (PM Modi to visit Karnataka) పర్యటించనున్నారు. బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ 2023తో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను కలిపిన 'E20 ఫ్యూయెల్' 84 అవుట్ లెట్ ను ప్రారంభిస్తారు.
Published Date - 09:55 AM, Mon - 6 February 23