IND Vs ENG
-
#Sports
Indian Team: ఇంగ్లాండ్ చేరుకున్న టీమిండియా.. భారత్ జట్టు ఇదే!
భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 20 జూన్ నుండి ప్రారంభం కానుంది. ఇది రోహిత్, విరాట్ రిటైర్మెంట్ తర్వాత భారత్ మొదటి టెస్ట్ సిరీస్ కానుంది.
Published Date - 11:13 AM, Sat - 7 June 25 -
#Sports
Jasprit Bumrah: ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్.. బుమ్రాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన టీమిండియా!
ఇంగ్లండ్ పర్యటనలో మహమ్మద్ షమీ లేనందున బుమ్రా ప్లేయింగ్ ఎలెవన్లో ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల బుమ్రా ప్రాముఖ్యత ఎంతో ఎక్కువగా ఉంటుంది.
Published Date - 09:55 PM, Thu - 5 June 25 -
#Sports
IND vs ENG: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టీమిండియాకు మరో బలం!
ఎడ్రియన్ లే రాక్స్ ఇటీవల ఐపీఎల్ 2025లో రన్నరప్గా నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టుతో తన ఆరు సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేశారు.
Published Date - 07:58 PM, Thu - 5 June 25 -
#Sports
Virat Kohli: కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. విరాట్ను చూడాలంటే ఆగస్టు వరకు ఆగాల్సిందే!
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లండ్కు చేరుకొని తమ సన్నాహాలు ప్రారంభించారు.
Published Date - 07:55 PM, Wed - 4 June 25 -
#Sports
T Dilip: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం!
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ టి దిలీప్ను మరోసారి టీమ్ ఇండియా ఫీల్డింగ్ కోచ్గా నియమించింది.
Published Date - 03:53 PM, Wed - 28 May 25 -
#Sports
Shubman Gill First Reaction: టెస్ట్ క్రికెట్ ఆడటం అనేది అతిపెద్ద కల.. గిల్ తొలి స్పందన ఇదే!
రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత బీసీసీఐ, సెలక్టర్లు యువ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్ను కెప్టెన్గా నియమించారు. ఇంగ్లాండ్తో జరిగే 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం జట్టు ప్రకటన జరిగింది.
Published Date - 01:21 PM, Sun - 25 May 25 -
#Sports
Shami- Iyer: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ!
ఇంగ్లండ్ పర్యటన కోసం వేగవంతమైన బౌలర్ మహ్మద్ షమీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ శ్రేయాస్ అయ్యర్కు అవకాశం (Shami- Iyer) లభించలేదు. షమీ ఐపీఎల్ 2025లో ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు.
Published Date - 04:27 PM, Sat - 24 May 25 -
#Sports
Rishabh Pant: టీమిండియాకు సమస్యగా మారిన రిషబ్ పంత్?
ఐపీఎల్ 2025 తర్వాత టీమ్ ఇండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో జూన్ నెలలో రెండు జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సారి టీమ్ ఇండియా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే ఆడాల్సి ఉంటుంది.
Published Date - 03:21 PM, Tue - 20 May 25 -
#Sports
IND vs ENG: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. టీమిండియా జట్టు ప్రకటన ఆలస్యం?
ఐపీఎల్ 2025 మళ్లీ ప్రారంభమైన కారణంగా ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు ప్రకటనలో జాప్యం జరిగింది. మొదట్లో బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా మే 20 నాటికి జట్టును ప్రకటిస్తామని చెప్పారు.
Published Date - 10:03 AM, Sun - 18 May 25 -
#Sports
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్కు నిరాశ.. ఇంగ్లాండ్ పర్యటనకు నో చెప్పిన బీసీసీఐ!
బీసీసీఐ ఇంగ్లాండ్ పర్యటన కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత్ ఎ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో స్టార్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్కు స్థానం దక్కలేదు.
Published Date - 08:47 AM, Sat - 17 May 25 -
#Sports
India Squad: ఇంగ్లండ్ పర్యటనకు ఇండియా-ఎ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్ ఎవరంటే?
ఈ టూర్ కోసం స్పిన్ బౌలర్ తనుష్ కోటియన్కు కూడా స్క్వాడ్లో చోటు లభించింది. అతన్ని బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ తర్వాత జట్టులోకి తీసుకొచ్చారు.
Published Date - 09:50 PM, Fri - 16 May 25 -
#Sports
Virat Kohli: కోహ్లీ విషయంలో బిగ్ ట్విస్ట్.. విరాట్కు ముందే హింట్ ఇచ్చిన బీసీసీఐ?
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్కు ముందే అతను రిటైర్ కాబోతున్నాడనే ఊహాగానాలు తీవ్రంగా వచ్చాయి. కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి బీసీసీఐకి తెలియజేశాడని రిపోర్ట్లు వెలువడ్డాయి.
Published Date - 08:37 PM, Wed - 14 May 25 -
#Sports
Team India: విరాట్, రోహిత్లను భర్తీ చేసేది ఎవరు? టీమిండియా ముందు ఉన్న సమస్యలివే!
మరోవైపు విరాట్- రోహిత్ లేకుండా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే జట్టును పరిశీలిస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా టీమ్ ఇండియా విదేశీ గడ్డపై కావలసిన ప్రదర్శన చేయగలదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Published Date - 05:20 PM, Wed - 14 May 25 -
#Sports
Ravindra Jadeja: సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రవీంద్ర జడేజా!
రవీంద్ర జడేజా ఇప్పటివరకు టీమ్ ఇండియా తరపున 80 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. బ్యాటింగ్లో అతను 3370 పరుగులు సాధించాడు.
Published Date - 04:36 PM, Wed - 14 May 25 -
#Sports
Rohit Sharma: వన్డే రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ!
రోహిత్ తన ఆటతీరును విశ్లేషిస్తూ గతంలో మొదటి పది ఓవర్లలో 30 బంతులు ఆడితే 15 పరుగులు మాత్రమే వచ్చేవని, కానీ ఇప్పుడు 20 బంతుల్లో 30 లేదా 50 పరుగులు సాధించగలనని చెప్పారు.
Published Date - 04:18 PM, Mon - 12 May 25