IMD Vision
-
#India
IMD : ‘మిషన్ మౌసం’ను ప్రారంభించిన ప్రధాని మోడీ
భూకంపాల రాకను ముందే గుర్తించి హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలని ప్రధాని కోరారు. అత్యాధునిక వాతావరణ నిఘా సాంకేతికతలు, వ్యవస్థలను అభివృద్ధి చేయడం, అధిక రిజల్యూషన్తో కూడిన వాతావరణ పరిశీలనల కోసం ‘మిషన్ మౌసం’ను ప్రారంభించామన్నారు.
Published Date - 03:09 PM, Tue - 14 January 25