Hyderabad
-
#Telangana
Sama Rammohan Reddy: కేటీఆర్కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!
గత పదేళ్లలో కేటీఆర్కు, ఆయన తండ్రికి (కేసీఆర్కు) సాధ్యం కాని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం రెండేళ్లలోపు చేసి చూపించారని ఆయన స్పష్టం చేశారు.
Date : 04-11-2025 - 5:12 IST -
#Telangana
1.2 Lakh Jobs: లక్ష్యం 120 జీసీసీలు.. 1.2 లక్షల ఉద్యోగాలు: మంత్రి
చివరగా వాన్గార్డ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా రైజింగ్ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
Date : 03-11-2025 - 10:00 IST -
#Speed News
Case Against Naveen Yadav: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు బిగ్ షాక్.. కేసు నమోదు!
సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులపై ఫిర్యాదులు వచ్చినప్పుడు పోలీసులు నేరుగా కాకుండా ఎన్నికల అధికారుల (Election Authorities) సిఫార్సు లేదా ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తారు.
Date : 02-11-2025 - 4:00 IST -
#Trending
Hydraa : పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం..ఇదే హైడ్రా తీరు – కేటీఆర్
Hydraa : “హైడ్రా రాత్రి వేళల్లో ఇళ్లను కూల్చడం ఎందుకు? ఇది న్యాయపరమైన చర్య అయితే, నోటీసులు ఇవ్వడానికి ఏమిటి భయం?” అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షానే నిలిచిందని, ఎవరిపైనా అన్యాయం జరగకుండా
Date : 02-11-2025 - 3:46 IST -
#Telangana
KK Survey: జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కే పట్టం.. కేకే సర్వే సంచలన ఫలితాలు!
ఈ ఫలితాలు కనుక ఎన్నికల తుది ఫలితాలలో తేడా వస్తే కేకే సర్వేస్కు ఉన్న విశ్వసనీయత, పట్టు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ ఓట్లు పడినా కూడా ఇంత భారీ శాతం ఓట్లు రావడం సామాన్య విషయం కాదు.
Date : 01-11-2025 - 7:02 IST -
#Business
Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర
Gold Price : ఇటీవల వరుసగా తగ్గిన బంగారం ధరలు అక్టోబర్ 31న మళ్లీ పెరగడం గమనార్హం. మార్కెట్ సమాచారం ప్రకారం... 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం తులం ధర రూ.1,200 పెరిగి రూ.1,22,680కు చేరింది
Date : 31-10-2025 - 10:30 IST -
#Speed News
Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహం.. మంత్రివర్గంలో మైనారిటీకి చోటు?
మైనారిటీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కేవలం జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
Date : 29-10-2025 - 3:44 IST -
#Devotional
Dharma Vijaya Yatra : శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న సీఎం రేవంత్
Dharma Vijaya Yatra : ధర్మ ప్రచారంలో భాగంగా శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామిజీ వారు హైదరాబాద్ నగరానికి విచ్చేసారు
Date : 28-10-2025 - 1:00 IST -
#Business
Gold Rate Today : ఈరోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే నవ్వుకుంటారు..!!
Gold Rate Today : హైదరాబాద్లో బంగారం మార్కెట్ ఈరోజు స్వల్ప స్థాయిలో ఊరటను అందించింది. గడిచిన కొన్ని రోజులుగా పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా పెరగడం, తగ్గడం జరుగుతున్నా, అక్టోబర్ 28, 2025 నాటికి ధరలు కొద్దిగా స్థిరంగా మారాయి.
Date : 28-10-2025 - 11:30 IST -
#Telangana
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ కథ పరిసమాప్తం అంటున్న మంత్రులు!
మంత్రి మాట్లాడుతూ.. మినీ ఇండియా లాంటి హైదరాబాద్ నగరాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజనరీగా కృషి చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ఓటర్లు సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవాలి అని కోరారు.
Date : 26-10-2025 - 12:27 IST -
#Business
Office Rent: దేశంలో ఆఫీస్ అద్దెలు ఎక్కువగా ఉన్న నగరాలివే!
ఐఐఎం బెంగళూరు, సిఆర్ఈ మ్యాట్రిక్స్ నివేదిక కమర్షియల్ ప్రాపర్టీ రెంటల్ ఇండెక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో దేశంలోని టైర్-1 నగరాల్లో ఆఫీస్ అద్దె 3.8 శాతం పెరిగింది.
Date : 26-10-2025 - 12:04 IST -
#Andhra Pradesh
Visakhapatnam : చెంబు కోసం రూ.కోటిన్నర ఇచ్చిన హైదరాబాద్ లేడీ డాక్టర్..?
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా మరో మోసం జరిగింది. మహిమ గల చెంబు ఉందని నమ్మించి ఓ లేడీ డాక్టర్ను రూ.1.5 కోట్లు మోసం చేసిన ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇలా మోసపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో మోసాలు పెరిగిపోయాయి.. […]
Date : 25-10-2025 - 2:35 IST -
#Andhra Pradesh
Kaveri Travels : బస్సు ప్రమాదం.. హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు దగ్ధమైన ఘటన అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేగంగా వస్తున్న బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకుపోయి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది […]
Date : 24-10-2025 - 12:26 IST -
#Telangana
Liquor Shop: తెలంగాణ మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగింపు!
గడువు పొడిగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇస్తే ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న వేలాది మంది వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అని మద్యం వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Date : 24-10-2025 - 11:25 IST -
#Andhra Pradesh
Kurnool Bus Fire: కర్నూలులో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు, వీడియో ఇదే!
ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ సిరి తెలిపిన వివరాల ప్రకారం.. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు. సుమారు 20 నుంచి 25 మంది ఎమర్జెన్సీ డోర్ల ద్వారా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Date : 24-10-2025 - 9:21 IST