Hyderabad
-
#Telangana
IPL Match: హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్లకు భారీ భద్రత, 2,800 పోలీసులతో నిఘా
IPL Match: ఐపీఎల్ సందడి మొదలైన విషయం తెలిసిందే. మార్చి 27, ఏప్రిల్ 5 తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరగనున్న ఐపీఎల్ టీ20 క్రికెట్ మ్యాచ్ల నేపథ్యంలో సిటీ పోలీసులు భద్రత, ఐపీఎల్ జట్ల కదలికలపై నిఘా పెట్టారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్లు జరగనున్నాయి. రాచకొండ పోలీసులు, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్, ఆక్టోపస్, మౌంటెడ్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతో పాటు 2,800 మంది సిబ్బందిని బందోబస్తులో ఉంచనున్నారు. అదనంగా, మ్యాచ్ల […]
Published Date - 09:52 AM, Wed - 27 March 24 -
#Speed News
Mahindra University : హైదరాబాద్లోని మహీంద్రా వర్సిటీకి 500 కోట్లు : ఆనంద్ మహీంద్రా
Mahindra University : ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కీలక ప్రకటన చేశారు.
Published Date - 06:27 PM, Tue - 26 March 24 -
#Telangana
Lok Sabha Polls 2024; హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్
లోక్సభ ఎన్నికలకు గానూ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన కేసీఆర్.. తాజాగా హైదరాబాద్ లోక్సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఫైనల్ చేశారు.
Published Date - 12:53 PM, Mon - 25 March 24 -
#Telangana
Talasani Srinivas Yadav: కాంగ్రెస్ లోకి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీ ఫిరాయింపుల అంశం జోరందుకుంది. మరికొందరు బీఆర్ఎస్ నేతలు కారును వదిలి బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారని రాజకీయ శ్రేణులు చెబుతున్నాయి.
Published Date - 11:31 AM, Mon - 25 March 24 -
#Speed News
Holi Celebrations: హైదరాబాద్ లో ఘనంగా హోలీ.. జోరుగా రెయిన్ డ్యాన్సులు
Holi Celebrations: పిల్లల నుంచి పెద్దల వరకు రంగుల జడిలో తడిసిపోతున్నారు. సహజ రంగులు పూసుకుంటూ హ్యాపీ హోలీ అంటు సంబురాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్లో విద్యార్థులు, స్నేహితులు, యూత్ అంతా ఒక చోట చేరి సంబరాలు జరుపుకున్నారుహైదరాబాద్ మోడల్స్ ఆధ్వర్యంలో గడ్చిబౌలి సంధ్యా ఫుడ్ కోర్టులో ఘనంగాతో వేడుకలు నిర్వహించారు. సేంద్రీయ రంగులతో ఐదు గంటల పాటు సాగిన ‘కంట్రీ క్లబ్ హోలీ’ సంబరాల్లో యువత పెద్ద సంఖ్యల్లో పాల్గొని జోష్గా రెయిన్ డాన్స్లు చేశారు. మ్యూజిక్ మస్తీలో ఉర్రూతలూగారు. […]
Published Date - 11:28 AM, Mon - 25 March 24 -
#Speed News
Hyderabad: ఇతర అవసరాల నీటి కోసం నీటిని వాడుతున్నారా.. అయితే జర జాగ్రత్త
Hyderabad: హైదరాబాద్ నగర ప్రజలు తాగునీటిని ఇతర అవసరాల కోసం వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు ప్రకటించింది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తాగునీటికి డిమాండ్ ఏర్పడుతున్నదని, మార్చి లోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో వాటర్ డిమాండ్ పీక్ స్టేజ్ కి వెళ్తుందని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ వాటర్ సప్లై బోర్డు అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు అందరికీ తాగునీరు సరఫరా చేయాలంటే వృధాను అరికట్టాలని, ఇతర వాణిజ్య అవసరాలకు తాగునీటిని […]
Published Date - 10:54 AM, Mon - 25 March 24 -
#Telangana
Wine Shops Closed : మరికాసేపట్లో వైన్ షాప్స్ బంద్ కాబోతున్నాయి..
హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాప్స్ , కల్లు దుకాణాలు బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు
Published Date - 04:24 PM, Sun - 24 March 24 -
#Speed News
Hyderabad: హైదరాబాద్ వాటర్ సప్లయ్ పై HMWSSB ఫోకస్, రాత్రి వేళ్లలో ట్యాంకర్లతో సరఫరా
Hyderabad: నగరంలో పెరుగుతున్న నీటి డిమాండ్ను తట్టుకోవడానికి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) రాత్రి సమయంలో నీటి ట్యాంకర్ల సరఫరాను ప్రకటించింది. ఒక పత్రికా ప్రకటన ప్రకారం, ట్యాంకర్ల సరఫరాను పర్యవేక్షించడానికి ప్రత్యేక రాత్రి షిఫ్ట్ అధికారులను నియమించారు. “అదనపు షిఫ్టులతో, పగటిపూట దేశీయ అవసరాలకు మరియు రాత్రి వాణిజ్య అవసరాలకు ట్యాంకర్లను సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలి” అని పత్రికా ప్రకటన పేర్కొంది. ఎంఏ అండ్ యూడీ ముఖ్య కార్యదర్శి ఎం […]
Published Date - 10:13 PM, Sat - 23 March 24 -
#Speed News
TET: టెట్ పరీక్షకు సిద్ధమవుతున్నారా.. అర్హతలు ఇవే
TET: రాష్ట్రంలో మార్చి 15న టెట్-2024 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 27న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం హెల్ప్లైన్లను సైతం విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు మే 15 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్షకు కొన్ని అర్హతలున్నాయి. టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 […]
Published Date - 05:14 PM, Sat - 23 March 24 -
#Cinema
Megastar Chiranjeevi : చిరంజీవి వేసిన బాటలోనే వారంతా – అల్లు అరవింద్
పవన్కల్యాణ్ నుంచి అల్లు శిరీష్ వరకూ.. అందరూ ఆయన వేసిన బాటలో నడుస్తూ సినీ పరిశ్రమలో కెరీర్ నిర్మించుకున్నారు
Published Date - 01:40 PM, Sat - 23 March 24 -
#Trending
Earth Hour Day 2024 : ఈరోజు గంటపాటు అంత చీకటిమయం ..
వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఈ రోజును ఎర్త్ అవర్ జరుపుకొంటున్నారు
Published Date - 11:00 AM, Sat - 23 March 24 -
#Telangana
6th Class Student Letter : ‘బార్’ ను తీసేయాలంటూ హైకోర్టుకు ఆరో తరగతి విద్యార్థిని లేఖ..
జనావాసాల మధ్య ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ (Bar and Restaurant ) ను తీసేయాలంటూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కు ఆరో తరగతి విద్యార్థి (6th Class Student ) ని లేఖ రాయడం
Published Date - 09:43 PM, Fri - 22 March 24 -
#Health
Summer: సమ్మర్ లో ఆ జాగ్రత్తలు మస్ట్.. అవేంటో తెలుసా
Summer: ఉదయం 8 గంటలు భానుడి భగభగలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. దైనందిన జీవితంలో వృత్తి ఉద్యోగాలపై బయటకు వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో కనీస జాగ్రత్తలే మంచిదన్నారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వేసవిని జయించవచ్చు ఎండలో ఎక్కువగా తిరగటం వల్ల డిహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. భానుడి ప్రతాపం తీవ్రస్థాయిలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బయటకు వెళితే డిహైడ్రేషన్కు గురయ్యే […]
Published Date - 07:26 PM, Fri - 22 March 24 -
#Speed News
Hyderabad: అపహరణకు గురైన నాలుగేళ్ల బాలుడు, కేసును ఛేదించిన పోలీసులు
Hyderabad: హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలో గురువారం అపహరణకు గురైన నాలుగేళ్ల బాలుడి కేసును పోలీసులు ఛేదించారు. రాజశేఖర్ రెడ్డి, సుజాత దంపతులు కుమారుడు ఇషాన్ తో కలిసి సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి హెల్త్ చెకప్ కి వచ్చారు. స్కానింగ్ కోసం వెళ్తూ పక్కనే ఉన్న మహిళకు ఫోన్ తో పాటు బాబును చూడమని అప్పగించారు. తిరిగి వచ్చే సరికి చిన్నారితో కలిసి మహిళ అదృశ్యం అవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. CCకెమెరాల ఆధారంగా బాలుడ్ని షాపూర్ నగర్ […]
Published Date - 06:02 PM, Fri - 22 March 24 -
#Special
Water Crisis in Hyderabad : హైదరాబాద్ కు పెను ప్రమాదం పొంచి ఉందా..?
ఇప్పటికే నగరంలో ప్రజల అవసరాలకే నీరు లభించని పరిస్థితి నెలకొంది. ఇళ్ల వద్ద బోర్లు ఎండిపోవడంతో ప్రజలు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. వారు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది
Published Date - 03:03 PM, Fri - 22 March 24