Hydeabad
-
#Telangana
CM Revanth: తెలంగాణలో మరో రెండు గ్యారంటీల అమలు, విధి విధానాలపై రేవంత్ రివ్యూ
CM Revanth: గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ సబ్ కమిటీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం […]
Published Date - 06:41 PM, Thu - 22 February 24