Hindenburg
-
#Speed News
Gautam Adani: హిండెన్బర్గ్ నివేదికపై స్పందించిన అదానీ.. ఏమన్నారంటే..?
అదానీ గ్రూప్ను కుదిపేసిన హిండెన్బర్గ్ రిపోర్ట్ బయటకు వచ్చి ఏడాదికి పైగా అయ్యింది. ఈ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నేలకూలాయి. ఇప్పుడు ఈ నివేదికపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) బహిరంగంగా మాట్లాడారు.
Published Date - 09:39 AM, Thu - 14 March 24 -
#Speed News
Gautam Adani: మరోసారి 100 బిలియన్ డాలర్ల క్లబ్లోకి గౌతమ్ అదానీ..!
వివాదాస్పద హిండెన్బర్గ్ నివేదిక నుండి భారతదేశపు అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీ (Gautam Adani) పూర్తిగా కోలుకుంటున్నారు.
Published Date - 10:04 AM, Thu - 8 February 24 -
#Telangana
Adani Group: అదానీ విషయంలో కాంగ్రెస్ రెండు నాలుకల వైఖరి
అదానీ విషయంలో కాంగ్రెస్ రెండు నాలుకల వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శించింది తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. ఈ మేరకు ట్విట్టర్ లో సెటైరికల్ పోస్ట్ పెడుతూ కామెంట్స్ చేసింది.అదానీ గ్రూప్తో కాంగ్రెస్ వ్యవహారాలపై కాంగ్రెస్ పార్టీ ఎగతాళి చేసింది.
Published Date - 12:28 PM, Sun - 7 January 24 -
#India
Adani Group Stocks: 15,000 కోట్లకు పెరిగిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో పెరుగుదల కనిపించింది. ఇప్పుడు వాటి విలువ దాదాపు రూ.15,000 కోట్లకు పెరిగింది. మరోవైపు అదానీ గ్రూప్పై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.
Published Date - 04:00 PM, Sat - 25 November 23 -
#India
Gautam Adani: ఆసక్తి రేపుతున్న గౌతమ్ అదానీ – శరద్ పవార్ భేటీ
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ అయ్యారు. శరద్ పవార్ ఇంట్లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురి మధ్య గంటలపాటు సంభాషణ జరిగింది
Published Date - 04:27 PM, Thu - 20 April 23 -
#India
Pawar shocked the Congress: కాంగ్రెస్కు షాకిచ్చిన పవార్
కాంగ్రెస్కు పెద్ద షాక్ ఇచ్చారు NCP చీఫ్ శరద్ పవార్. అదానీ వ్యవహారంలో విపక్షాల దూకుడుకు కళ్లెం వేశారు. పవార్ టోన్ మార్పు వెనుక అసలు రీజన్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
Published Date - 10:30 PM, Sat - 8 April 23 -
#Speed News
Hindenburg: మరో దెబ్బ కొట్టిన హిండెన్ బర్గ్.. ఈ సారి ట్విట్టర్ మాజీ సీఈవో వంతు..!
అదానీ గ్రూప్ తర్వాత షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ (Hindenburg).. ట్విట్టర్ వ్యవస్థాపకుడు, మాజీ CEO జాక్ డోర్సే కంపెనీ బ్లాక్ను లక్ష్యంగా చేసుకుంది. మాజీ ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే కంపెనీ బ్లాక్ షేర్లలో తమ పొజిషన్లను తగ్గించుకున్నట్లు హిండెన్బర్గ్ రీసెర్చ్ గురువారం తెలిపింది.
Published Date - 09:48 AM, Fri - 24 March 23 -
#Special
Hindenburg Blasting: హిండెన్బర్గ్ బ్లాస్టింగ్ : త్వరలో మరో పెద్ద సంచలన రిపోర్ట్
హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ అంటే.. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో దడ పుడుతోంది. ఇంతకుముందు అదానీ గ్రూప్ ను అతలాకుతలం చేసే రిపోర్ట్ రిలీజ్ చేసిన..
Published Date - 04:30 PM, Thu - 23 March 23