Gwalior
-
#India
అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !
Shambhavi Pathak బారామతిలో అజిత్ పవార్ ప్రాణాలు తీసిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో 25 ఏళ్ల యువ కో-పైలట్ శాంభవి పాఠక్ కూడా ఒకరు. మృత్యు కౌగిట్లోకి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఆమె తన అమ్మమ్మకు పంపిన ఒక చిన్న సందేశం ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. గ్వాలియర్లో నివసిస్తున్న శాంభవి అమ్మమ్మ మీరా పాఠక్ తన మనవరాలి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోదిస్తున్నారు. […]
Date : 29-01-2026 - 10:15 IST -
#India
Tansen Samaroh 2024: మధ్యప్రదేశ్లో 100వ తాన్సేన్ సమరోహ్ ఉత్సవం – డిసెంబర్ 15 నుండి 19 వరకు..
గ్వాలియర్లో ప్రతి సంవత్సరం జరిగే తాన్సేన్ సమరోహ్, భారతీయ శాస్త్రీయ సంగీతానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధ కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తారు. ఈసారి ఈ సమరోహ్ శతాబ్దం పూర్తిచేసుకుంటోంది.
Date : 21-11-2024 - 4:08 IST -
#Sports
IND vs BAN T20 series: గ్వాలియర్ లో పరుగుల వరదే తొలి టీ ట్వంటీ పిచ్ రిపోర్ట్ ఇదే
IND vs BAN T20 series:ఇదిలా ఉంటే గ్వాలియర్ లో 14 ఏళ్ళ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చివరిసారిగా 2010లో భారత్, సౌతాఫ్రికా మధ్య ఇక్కడ వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు
Date : 04-10-2024 - 10:07 IST -
#India
Lalu Prasad Yadav : లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ వారెంట్
1997లో మధ్యప్రదేశ్ పోలీసులు అక్రమ ఆయుధాల కేసును నమోదు చేశారు. ఇందులో నిందితులుగా 22 మందిని చేర్చారు. ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు.
Date : 05-04-2024 - 9:58 IST -
#Speed News
Khajuraho Express Fire: ఉదయ్పూర్-ఖజురహో ఎక్స్ప్రెస్లో మంటలు
ఉదయ్పూర్ నుంచి ఖజురహో వెళ్తున్న ఉదయ్పూర్-ఖజురహో ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన ఘటన వెలుగు చూసింది. గ్వాలియర్లోని సిథోలి స్టేషన్ సమీపంలో రైలు ఇంజన్లో మంటలు
Date : 19-08-2023 - 3:30 IST -
#Speed News
Earthquake: గ్వాలియర్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రతగా నమోదు..!
గతంలో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో భూకంపం (Earthquake) వచ్చిన తర్వాత శుక్రవారం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కూడా భూకంపం సంభవించింది. ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
Date : 24-03-2023 - 2:45 IST -
#India
12 Cheetahs: భారత్కు చేరుకున్న దక్షిణాఫ్రికా చిరుతలు
దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను (12 Cheetahs) తీసుకొస్తున్న భారత వైమానిక దళ విమానం సీ-17 మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Date : 18-02-2023 - 12:04 IST