Gujarat Won By 10 Wickets
-
#Speed News
Gujarat Won By 10 Wickets: ఢిల్లీని చిత్తు చిత్తుగా ఓడించిన గుజరాత్.. ఐపీఎల్ ప్లేఆఫ్స్కు ఎంట్రీ ఇచ్చిన తొలి జట్టుగా టైటాన్స్!
గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్కు వెళ్లిన మొదటి జట్టుగా నిలిచింది. గుజరాత్ ఇప్పుడు 12 మ్యాచ్లలో 18 పాయింట్లతో ఉంది. ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.
Published Date - 11:23 PM, Sun - 18 May 25