Government Schools
-
#Telangana
Midday meal scheme: విద్యార్థులకు గుడ్న్యూస్.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి
Government Schools తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక తీపి కబురు అందించింది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తుండగా, ఇకపై ఆ మెనూలో చేపల కూరను కూడా చేర్చనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీలో వెల్లడించారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం […]
Date : 26-03-2026 - 3:08 IST -
#Andhra Pradesh
Narasimha Rao Garikapati: గరికపాటి గుడ్డు మాటలు మరోసారి వివాదంలో ..!!
Narasimha Rao Garikapati తన వాగ్ధాటితో కోట్లాది మందిని అలరించే గరికపాటి నరసింహారావు, మరోసారి తన మాటలతో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన విమర్శించిన తీరు అమానవీయంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పసిపిల్లలను “శోభనపు పెళ్ళికొడుకులతో” పోల్చడం అగ్నికి ఆజ్యం పోసింది. తాజా వివాదం వివరాల్లోకి వెళితే… పిల్లలకు పుస్తకాలు, బట్టలు, భోజనం అన్నీ ఉచితంగా ఇస్తుంటే వారికి చదువుపై శ్రద్ధ ఉండదని, అన్నీ […]
Date : 21-03-2026 - 2:00 IST -
#Telangana
Khammam : కలెక్టర్ అనుదీప్ చేపట్టిన ‘చదవండి..అర్ధం చేసుకోండి..ఎదగండి’ కార్యక్రమానికి విశేష స్పందన
Khammam : ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ నేతృత్వంలో చేపట్టిన 'చదవండి..అర్ధం చేసుకోండి..ఎదగండి' (Read–Understand–Progress) కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తుంది.
Date : 24-11-2025 - 1:51 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఆదోని ప్రభుత్వ స్కూల్లో ‘నో అడ్మిషన్ల’ బోర్డు.. స్పందించిన లోకేష్
Nara Lokesh : ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అనేది చాలామంది తక్కువగా భావించే పరిస్థితి. కానీ కాలం మారింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీటు దొరకడం కూడా కష్టమవుతోంది.
Date : 04-08-2025 - 8:22 IST -
#Speed News
Telangana : రాష్ట్రవ్యాప్తంగా 1000 ప్రీ ప్రైమరీ పాఠశాలలు.. మార్గదర్శకాలు విడుదల
Telangana : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అమలు దిశగా కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తృతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.
Date : 27-07-2025 - 12:03 IST -
#Andhra Pradesh
AP : మెగా పీటీఎం-2.0లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటి & విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం విద్యార్థులతో అనేక అంశాలపై ముచ్చటించారు.
Date : 10-07-2025 - 11:31 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం: మంత్రి లోకేశ్
ఈ హైస్కూల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చదివినట్టు గుర్తుచేశారు. అలాగే మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వంటి ప్రముఖులు కూడా ఇక్కడే విద్యనభ్యసించిన విషయాన్ని తెలిపారు.
Date : 07-07-2025 - 12:25 IST -
#Speed News
Telangana Government: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలలోనూ ఎల్కేజీ, యూకేజీ తరగతులు!
ఈ పథకం కింద ఎంపిక చేసిన 210 పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సామగ్రి, శిక్షణ పొందిన ఉపాధ్యాయులను సమకూర్చే బాధ్యతను విద్యాశాఖ తీసుకుంది.
Date : 11-06-2025 - 6:44 IST -
#Telangana
Fake Teachers : డ్యూటీకి డుమ్మా.. ప్రైవేటు వ్యక్తులను డ్యూటీకి పంపుతున్న గవర్నమెంట్ టీచర్స్పై ఫోకస్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయుల ఫొటోలను(Fake Teachers) అందరికీ కనిపించేలా స్టాఫ్ రూంలలోని నోటీసు బోర్డుల్లో అతికించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు.
Date : 10-12-2024 - 4:47 IST -
#Telangana
Caste Enumeration: రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం
Caste Enumeration : రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం చేపట్టనున్న కులగణన సర్వేలో భాగంగా ప్రాథమిక పాఠశాలల టీచర్లను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే పనిచేస్తాయి.
Date : 05-11-2024 - 6:20 IST -
#India
Bhagavad Gita Curriculum : ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీతపై పాఠ్యాంశాలు
Bhagavad Gita Curriculum : గీతా జయంతి (డిసెంబరు 22) వేడుకలను పురస్కరించుకొని గుజరాత్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 23-12-2023 - 2:42 IST -
#Speed News
Free Breakfast Scheme : గవర్నమెంట్ స్కూళ్లలో ఇక ఫ్రీ టిఫిన్.. 6న ప్రారంభించనున్న కేసీఆర్
Free Breakfast Scheme : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో మరో కొత్త సంక్షేమ పథకం అమల్లోకి రాబోతోంది.
Date : 04-10-2023 - 2:45 IST -
#Telangana
Govt Schools – Facial Recognition : ఇక గవర్నమెంట్ స్కూళ్లలో ముఖంతో అటెండెన్స్
Govt Schools - Facial Recognition : గవర్నమెంట్ స్కూళ్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్(ఏఐ) ఆధారిత సరికొత్త టెక్నాలజీ ఒకటి వినియోగంలోకి రానుంది.
Date : 27-08-2023 - 9:25 IST -
#Telangana
Tiffin In Govt Schools : ప్రభుత్వ బడుల్లో ఇక ఉదయం పూట టిఫిన్
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ స్కూళ్ల స్టూడెంట్స్ కు ఉదయం పూట టిఫిన్ (Tiffin In Govt Schools) అందించాలని నిర్ణయించింది.
Date : 15-05-2023 - 11:43 IST -
#Telangana
Telangana: తెలంగాణలోని పాఠశాలలకు మంగళవారం నుంచి వేసవి సెలవులు.. మళ్లీ జూన్ 12న ఓపెనింగ్..!
తెలంగాణ (Telangana)లోని ప్రభుత్వ, రెసిడెన్షియల్ ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ అనే వివిధ మేనేజ్మెంట్ల పరిధిలోని పాఠశాలల (Schools)కు వేసవి సెలవులు ఈ మంగళవారం ప్రారంభం కానున్నాయి.
Date : 23-04-2023 - 9:25 IST