Government Schemes
-
#Andhra Pradesh
MLAs in controversies : వివాదాల్లో ఎమ్మెల్యేలు.. లోకేశ్ ఆగ్రహం!
MLAs in controversies : ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు గుర్తింపు వస్తుంటే, కొందరు ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యవహారాలు, వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
Date : 22-08-2025 - 10:00 IST -
#India
Lakhpati Didi Yojana: దేశంలోని మహిళల ఆర్థిక పురోగతికి కేంద్రం పథకం
Lakhpati Didi Yojana: దేశంలోని మహిళల ఆర్థిక సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.
Date : 07-06-2025 - 2:20 IST -
#Speed News
EPFO 3.0 : మీ పీఎఫ్ డబ్బు ఇక ఏటీఎం నుంచే..! ఈపీఎఫ్లో AI..!
EPFO 3.0 : ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) చందాదారులకు నిజంగా ఇది శుభవార్త! మీ ప్రావిడెంట్ ఫండ్ (PF) అనుభవాన్ని పూర్తిగా మార్చివేయడానికి EPFO 3.0 అనే విప్లవాత్మకమైన కొత్త ప్లాట్ఫారమ్ సిద్ధమవుతోంది.
Date : 31-05-2025 - 4:41 IST -
#Telangana
Indiramma house : ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దు: ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి సూచన
ఈ పథకం కింద పేదలకు మాత్రమే లబ్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. గృహ నిర్మాణ శాఖకు మంచి పేరు తేవాలని ఇంజినీర్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఎక్కడ తప్పు జరగకుండా చూసే బాధ్యత ఇంజినీర్లదే అన్నారు.
Date : 03-05-2025 - 12:47 IST -
#Telangana
New Rations Card : దరఖాస్తుదారుల్లో అయోమయం.. రేషన్ కార్డులపై అప్డేట్..
New Rations Card : నగరంలో కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ ఇంకా స్పష్టత లేకుండా కొనసాగుతోంది. ప్రభుత్వం మార్చి 1 నుంచి కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని ప్రకటించినప్పటికీ, స్థానిక స్థాయిలో ఏర్పాట్లు పూర్తి కాలేదు. మేడ్చల్-మల్కాజిగిరిలో పంపిణీ ప్రారంభమైనా, ఇతర ప్రాంతాల్లో ప్రజలు నిరీక్షణలో ఉన్నారు.
Date : 01-03-2025 - 9:14 IST -
#Telangana
Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులకు గుడ్న్యూస్.. ఇంటి డిజైన్ మీకు నచ్చినట్టే..!
Indiramma Illu : ప్రస్తుతం పిల్లర్లు, బీములతో కూడిన సాధారణ నిర్మాణ శైలిని తప్పనిసరి కాకుండా, తక్కువ ఖర్చుతో ఇంటిని పూర్తి చేసుకునేలా నాలుగు నమూనాలను ప్రభుత్వం రూపొందిస్తోంది. ప్రతి మండలానికి ఒక నమూనా ఇంటిని మోడల్గా నిర్మించి, లబ్ధిదారులకు ప్రాథమిక అవగాహన కల్పించనున్నారు. అంతేకాదు, వీలైనంత మంది మేస్త్రీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారు ఈ కొత్త పద్ధతులను అమలు చేయగలిగేలా ప్రోత్సహిస్తున్నారు.
Date : 23-02-2025 - 10:26 IST -
#Andhra Pradesh
YS Jagan : 9 నెలల్లో రికార్డు అప్పులు.. ప్రజలపై మోసం
YS Jagan : "9 నెలల్లో బడ్జెట్ అప్పులే రూ. 80,820 కోట్లు," అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అదే విధంగా, అమరావతి పేరుతో ప్రభుత్వాలు తీసుకున్న మరో అప్పు రూ. 52,000 కోట్లు, , APMDC ద్వారా తీసుకున్న అప్పు రూ. 5,000 కోట్లు, మొత్తంగా 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 1,40,000 కోట్ల మేర అప్పులు చేసినట్లు ఆయన ఆరోపించారు.
Date : 06-02-2025 - 1:20 IST -
#Telangana
Komitireddy Venkat Reddy: అధికారులు బహుపరాక్.. మంత్రి కోమటిరెడ్డి కీలక సూచనలు
Komitireddy Venkat Reddy: త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ పర్యటనల ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు నివారించేందుకు కృషి చేయాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు.
Date : 13-01-2025 - 1:27 IST -
#Speed News
Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Ponguleti Srinivas Reddy : రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ మోడల్ హౌస్ వసతులు, నిర్మాణ తీరుపై ఆయన అధికారుల వద్ద విశేషాలు తెలుసుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల కలల్ని నిజం చేసేందుకు ఇదొక మంచి ఆరంభమని అన్నారు.
Date : 13-01-2025 - 10:47 IST -
#Speed News
Tummala Nageswara Rao : జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా పరిష్కరించా
Tummala Nageswara Rao : అనేక ప్రభుత్వాల్లో పలు శాఖల్లో పని చేసిన సమయంలో జిల్లా ఆభివృద్ధి ధ్యేయంగా పని చేశానని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్న పరిష్కరించానని పేర్కొన్నారు.
Date : 30-12-2024 - 9:53 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో సమావేశం
CM Chandrababu: నీతి ఆయోగ్ సీఈవోతో నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై, అలాగే ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది.
Date : 30-10-2024 - 9:54 IST -
#India
Nirmala Sitharaman : డిబిటి పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది..!
Nirmala Sitharaman : ఈ వారం అమెరికా పర్యటన సందర్భంగా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ బిజినెస్ స్కూల్లో మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలోని 51 మంత్రిత్వ శాఖలు , విభాగాలు ఇప్పుడు వివిధ DBT పథకాలను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ప్రత్యేకమైన ప్రభుత్వ పథకం ద్వారా గత ఎనిమిదేళ్లలో $450 బిలియన్ల కంటే ఎక్కువ మొత్తం బదిలీ చేయబడిందని ఆమె తెలియజేసింది.
Date : 25-10-2024 - 11:39 IST -
#Life Style
International Day for the Eradication of Poverty : పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం..!
International Day for the Eradication of Poverty : పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 17న జరుపుకుంటారు. ప్రపంచ స్థాయిలో పేదరిక నిర్మూలన , సాధారణ ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాబట్టి పేదరిక నిర్మూలన దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది, భారతదేశంలో పేదరికం పరిస్థితి ఏమిటి? పూర్తి సమాచారం ఇదిగో.
Date : 17-10-2024 - 1:06 IST -
#Business
CM Kanya Utthan Yojana: ఆడపిల్లల కోసం ప్రత్యేక పథకం.. స్కీమ్ వివరాలివే..!
ఆడపిల్లల కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వారి చదువు దగ్గరి నుంచి పెళ్లి వరకు అన్నింటికీ ప్రభుత్వం సహకారం అందిస్తోంది.
Date : 08-05-2024 - 8:53 IST -
#Speed News
Government Schemes: మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలివే..!
మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు (Government Schemes) ప్రవేశపెడుతున్నాయి. ఢిల్లీ నుంచి హిమాచల్ వరకు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ప్రతినెలా నగదు ఇస్తామని ప్రకటించాయి.
Date : 05-03-2024 - 6:22 IST