Gottipati Ravi Kumar
-
#Andhra Pradesh
Electricity Charges : ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు.. జగన్దే పాపం : మంత్రి గొట్టిపాటి
జగన్ హయాంలో విద్యుత్ రంగంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ప్రజలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు కట్టాల్సి వస్తోందని మంత్రి రవికుమార్ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
Published Date - 03:15 PM, Tue - 4 March 25 -
#Andhra Pradesh
SAEL Investment In AP: ఏపీకి మరో భారీ పరిశ్రమ.. ఎస్ఏఈఎల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ…
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ స్థాపించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్, రాష్ట్రంలో 1200 మెగావాట్ల రెన్యువల్ ఎనర్జీ ప్లాంట్ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తోంది.
Published Date - 05:39 PM, Sat - 14 December 24 -
#Andhra Pradesh
Gottipati Ravi Kumar : మూడేళ్ల సమస్యను 3 గంటల్లో పరిష్కరించిన మంత్రి గొట్టిపాటి
రాష్ట్రంలో చురుకైన ప్రభుత్వం వస్తేనే ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామన్నారు. గత కొన్నేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనతో విసిగిపోయిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఈ ఏడాది ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు.
Published Date - 05:08 PM, Wed - 10 July 24