Goksun
-
#Speed News
Earthquake: టర్కీలో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు..!
గతనెల భూకంపంతో భారీ ప్రాణనష్టం చవిచూసిన టర్కీలో మరోసారి భూమి కంపించింది. గోక్సన్ జిల్లాలో సంభవించిన ఈ భూకంపం (Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. కాగా ఆ దేశంలోని సన్లీయుర్ఫా, అడియామన్ ప్రావిన్స్లో ఇటీవల ఆకస్మిక వరదల వల్ల 14 మంది మృతిచెందారు.
Published Date - 01:31 PM, Sat - 18 March 23