Godavari
-
#Speed News
Godavari : ఉగ్ర రూపం దాల్చిన గోదావరి నది.. జలదిగ్బంధంలో బాసర ఆలయం
Godavari : ప్రస్తుతం బాసరలో ఉన్న పరిస్థితులను గమనించి, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాతే ఆలయ సందర్శనకు రావాలని అధికారులు కోరుతున్నారు
Published Date - 10:43 AM, Sat - 30 August 25 -
#Andhra Pradesh
CM Chandrababu : ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారు : సీఎం చంద్రబాబు
కారు కింద పడ్డ మనిషిని కుక్కపిల్లలా పక్కకు నెట్టేసి పోతారా? కంపచెట్లలో పడేసి వెళ్లడమంటే మానవత్వం ఉందా? సామాజిక స్పృహ లేకుండా ఇలా ప్రవర్తించడాన్ని ఎలా న్యాయబద్ధీకరిస్తారు?అంటూ సీఎం తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మహిళను బెదిరించడం, కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
Published Date - 12:14 PM, Thu - 3 July 25 -
#Telangana
Babli Project : తెరుచుకున్న బాబ్లీ గేట్లు.. రైతులు, మత్స్యకారులు హర్షం
మొత్తం 14 గేట్లను తెరిచారు. ప్రస్తుత నీటి మట్టం 1,064 అడుగుల వద్ద ఉందని సంబంధిత నీటి విభాగం అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో గోదావరి నీటి ప్రవాహం క్రమంగా పెరిగే అవకాశం ఉండటంతో, నదీ పరివాహక ప్రాంత రైతులు, మత్స్యకారులు, స్థానిక గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Published Date - 01:02 PM, Tue - 1 July 25 -
#Telangana
Raitu Nestam program : మా ప్రజాప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం రైతులే : సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన 'రైతు నేస్తం' కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. మా ప్రభుత్వంలో రైతులకే ప్రథమ ప్రాధాన్యం. వాళ్ల తర్వాత మహిళలు, యువత అన్నారు.
Published Date - 07:20 PM, Tue - 24 June 25 -
#Telangana
Nagoba Jatara : ఆదివాసీ సమాజం ఐక్యతను పెంచే మహా జాతరగా నాగోబా..
Nagoba Jatara : ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) ఆ నిమిషంలో పడగవిప్పి నాట్యం చేస్తాడని గిరిజన మెస్రం వంశీయులలో అపార నమ్మకం ఉంటుంది. జనవరి 28 పుష్యమాస అమావాస్య నాడు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో గిరిజన పూజారులు తమ ఆరాధ్యదైవాన్ని దర్శించి, పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతారని గిరిజనుల విశ్వాసం.
Published Date - 11:07 AM, Tue - 28 January 25 -
#Speed News
Godavari : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. కాసేపట్లో మూడో వార్నింగ్
భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి 51.1 అడుగులకు వరద నీరు చేరుకుంది.
Published Date - 07:57 AM, Tue - 23 July 24 -
#Telangana
Telangana: కేసీఆర్ కుటుంబానికి సీఎం రేవంత్ సవాల్.. దమ్ముంటే రండి
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులపై సవాల్ విసిరారు సీఎం రేవంత్. సాగునీటి ప్రాజెక్టు విషయంలో ఉభయసభల్లో చర్చకు రావాలని కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్, కవితకు సవాల్ విసిరారు రేవంత్.
Published Date - 06:57 PM, Sun - 4 February 24 -
#Andhra Pradesh
CM Jagan: సీఎం జగన్ టార్గెట్ ఉత్తరాంధ్ర.. ఏలూరులో సిద్ధం 2
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎన్నికలకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే విశాఖపట్నం వేదిక సీఎం ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఇక ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు
Published Date - 10:37 AM, Mon - 29 January 24 -
#Andhra Pradesh
Godavari : కొత్త అల్లుడికి ఏకంగా 225 రకాల వంటకాలతో మర్యాద చేసిన అత్తమామలు
సంక్రాంతి అంటే ఎవరికైనా టక్కున గర్తుకొచ్చేది గోదావరి జిల్లాలు. కోడి పందేలకు గోదావరి జిల్లాలు కేరాఫ్ అడ్రస్. ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం కోడి పందాలు చూసేందుకు గోదావరి జిల్లాలకు వస్తుంటారు. కేవలం కోడిపందేలకే కాదు మర్యాదలకు సైతం గోదావరి జిల్లాలు పెట్టిందిపేరు. ముఖ్యంగా కొత్త అల్లుడికి రకరకాల పిండివంటలతో, వంటకాలతో అబ్బా అనిపిస్తారు. తాజాగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామంలో ఇదే జరిగింది. గ్రామానికి చెందిన కాకి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతుల కుమార్తె […]
Published Date - 06:27 PM, Mon - 15 January 24 -
#Andhra Pradesh
Tragedy : దసరా పండగ వేళ ..విహార యాత్ర ..విషాదం నింపింది
తాళ్లరేవు మండలం గోపలంక వద్ద గోదావరిలో స్నానానికి (Godavari ) తణుకుకు చెందిన ఏడుగురు యువకులు దిగారు. ఈ క్రమంలో నలుగురు గల్లంతు కాగా.. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు
Published Date - 04:14 PM, Sun - 22 October 23 -
#Speed News
Godavari: గోదావరిలో గల్లంతైన నలుగురు యువకులు అదృశ్యం
పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని సజ్జాపురం పార్కు వీధి ప్రాంతానికి చెందిన ఏడుగురు స్నేహితులు శనివారం యానాం నుంచి విహారయాత్రకు బయలుదేరారు.
Published Date - 11:32 AM, Sun - 22 October 23 -
#Speed News
Dowleswaram : దౌలేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
దౌలేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తుంది. గత వారం రోజులగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ
Published Date - 07:50 AM, Thu - 27 July 23 -
#Speed News
Bhadrachalam: భద్రాచలం వద్ద ఉదృతంగా వ్యవహరిస్తున్న గోదావరి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ?
దేశవ్యాప్తంగా ఉత్తరాది ప్రాంతాలలో భారీ అతి భారీ వర్షాలు కురవడంతో నదులు పొంగి పొర్లుతున్నాయి. అంతేకాకుండా ప్రమాదకర స్థాయిని దాటి ఉదృతంగా ప్ర
Published Date - 02:52 PM, Thu - 20 July 23 -
#Andhra Pradesh
Arthur Cotton : కాటన్ దొర అద్భుత ఇంజనీరింగ్ `గోదావరి`
Arthur Cotton : వైజాగ్ నించి హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైనెక్కుతాం. తుని దాటిన 4 గంటల జర్నీ తర్వాత రాజమండ్రి(Godavari) స్టేషనొస్తుంది.
Published Date - 04:33 PM, Mon - 15 May 23 -
#Andhra Pradesh
Godavari Water: ఏపీకి కేంద్రం మరో అన్యాయం! గోదావరి జలాలు ఇతర రాష్ట్రాలకు..!
ఏపీ రాష్ట్రానికి కేంద్రం మరో అన్యాయం చేయడానికి సిద్ధమైంది. నదుల అనుసంధానం పేరుతో ఏపీ గోదావరి జలాలను కావేరి కి తరలించడానికి సాహసం చేస్తుంది
Published Date - 10:00 AM, Tue - 7 March 23