FRO And Staff
-
#Speed News
Sand Mafia : ఫారెస్ట్ సిబ్బందిపై శాండ్ మాఫియా దాడి… అర్థరాత్రి పెట్రోల్ పోసి..
తెలంగాణలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలంలో సోమవారం అర్థరాత్రి ఇసుక స్మగ్లర్లు ఎఫ్ఆర్వో, సిబ్బందిపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు.
Published Date - 12:01 PM, Tue - 5 July 22