Formula E Car Race Case
-
#Telangana
KTR : కాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్
కేటీఆర్ ఇంటికి ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్, పటోళ్ల కార్తీక్రెడ్డి తదితరులు వెళ్లారు. తద్వారా, రాజకీయ వర్గాల్లో ఈ కేసు పై చర్చలు మరింత ఉధృతమయ్యాయి. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా, ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది.
Published Date - 09:22 AM, Mon - 16 June 25 -
#Telangana
ACB Notice to KTR : ఏసీబీ నోటీసులపై కేటీఆర్, హరీష్ రావు గరం గరం
ACB Notice to KTR : ఫార్ములా ఈ రేసింగ్ ద్వారా రాష్ట్రానికి ఖ్యాతి వచ్చింది, పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేస్తూ, ఇది కేటీఆర్ చేసిన ప్రయత్నాల ఫలమని అన్నారు
Published Date - 08:23 PM, Fri - 13 June 25 -
#Telangana
Formula E Car Race Case : ఫార్ములా-ఈ కార్ రేసు స్కాం.. ఒప్పందం కంటే ముందే రూ.45 కోట్ల చెల్లింపులు!
ఫార్ములా ఈ కార్ రేస్(Formula E Car Race Case) వ్యవహారంలో చోటుచేసుకున్న పలు లోటుపాట్లను అందులో బయటపెట్టారు.
Published Date - 02:58 PM, Sat - 18 January 25 -
#Telangana
Formula E-Car Race Case : ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు : కేటీఆర్ ట్వీట్
మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. ‘ఫార్ములా-ఈ ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ-మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
Published Date - 12:27 PM, Thu - 16 January 25 -
#Telangana
KTR Investigation: ముగిసిన కేటీఆర్ విచారణ.. కీలక సమాచారం వచ్చేసిందా..?
నిబంధనలు పట్టుంచుకోకుండా రూ. 55 కోట్లు నగదు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? నగదు బదిలీ చేసే సమయంలో రూల్స్ బ్రేక్ చేయమని మీరే చెప్పారా?
Published Date - 05:36 PM, Thu - 9 January 25 -
#Speed News
Formula-E Car Race Case : కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్కు హైకోర్టు అనుమతి
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏ1గా కేటీఆర్ ఉన్నారు. ఈనెల 9న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టులో మోషన్ పిటిషన్ వేశారు.
Published Date - 12:26 PM, Wed - 8 January 25 -
#Telangana
Formula E Car Race Case : జనవరి 16న విచారణకు రండి.. కేటీఆర్కు మరోసారి ఈడీ నోటీసులు
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు(Formula E Car Race Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.
Published Date - 03:44 PM, Tue - 7 January 25 -
#Telangana
ACB Raids : ఫార్ములా-ఈ రేస్ కేసు.. గ్రీన్ కో ఆఫీసుల్లో ఏసీబీ రైడ్స్.. కేటీఆర్ అరెస్ట్ ఆ తర్వాతే ?
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తెలంగాణ ఏసీబీ(ACB Raids) దూకుడు పెంచింది.
Published Date - 11:37 AM, Tue - 7 January 25 -
#Telangana
Formula E-Car Race Case : మరోసారి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ
ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక అంశాలను బయటపెట్టిన విషయం తెలిసిందే.
Published Date - 08:18 PM, Mon - 6 January 25 -
#Telangana
Formula E Car Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. ఆ ఇద్దరికి మరోసారి ఈడీ నోటీసులు
అయితే ఇవాళ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి(Formula E Car Race Case) గైర్హాజరయ్యారు.
Published Date - 07:26 PM, Thu - 2 January 25 -
#Telangana
Slogans War : బీఆర్ఎస్లో ‘‘కాబోయే సీఎం’’ కలకలం.. కవిత, కేటీఆర్ అనుచరుల స్లోగన్స్
పైన చెప్పుకున్న రెండు పరిణామాలు.. బీఆర్ఎస్లో వర్గాలు ఏర్పడ్డాయి అనేందుకు సిగ్నల్స్(Slogans War) లాంటివని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Published Date - 07:59 PM, Wed - 1 January 25 -
#Speed News
Formula E Car Race Case : కేటీఆర్ క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
అందులో కేసుకు సంబంధించి పలు అంశాలు పేర్కొన్న ఏసీబీ, నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని కోర్టుకు తెలిపింది.
Published Date - 05:54 PM, Tue - 31 December 24 -
#Telangana
Kavitha : ఈడీ కేసులో కేటీఆర్.. అలా జరిగితే కారు స్టీరింగ్ కవితకే !?
ఇంతకుముందు వరకు ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొన్నారు.
Published Date - 01:55 PM, Sun - 29 December 24 -
#Telangana
KTR : కేటీఆర్కు నేడు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం..!
KTR : ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో ఊరట లభించినప్పటికీ, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ED) దాడులు చేసి, ఈ కేసులో టెన్షన్ పెంచింది.
Published Date - 12:52 PM, Mon - 23 December 24 -
#Telangana
Formula E Car Race Case : అధికారం ఉందని అరెస్ట్ చేస్తే ఎలా..? – జేడీ
Formula E Car Race Case : "అరెస్ట్ అనేది సమాజంపై వ్యక్తి విలువను ప్రభావితం చేస్తుంది. కాబట్టి అది అవసరమైనప్పుడు మాత్రమే చేయాలి" అని సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తుచేశారు
Published Date - 07:11 PM, Fri - 20 December 24