Flood Affected Families
-
#Speed News
KTR : వరద బాధిత కుటుంబాలకు రూ.25 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
వాగ్దానం చేసిన రూ. 25 లక్షల కంటే తక్కువ ఇస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమేనని, దుఃఖంలో ఉన్న కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరాన్ని రామారావు ఒక ప్రకటనలో చెప్పారు.
Published Date - 05:34 PM, Mon - 2 September 24