Firs
-
#India
Karnataka: ఎన్నికలకు ముందు కర్ణాటకలో 40 కేజీల బంగారం పట్టివేత..!
కర్ణాటక (Karnataka)లోని చిక్కమగళూరు జిల్లా తరికెరె (Tarikere) నియోజకవర్గంలో ఎన్నికల సంఘం అధికారులు 40 కేజీల బంగారం, 20 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 07:42 AM, Fri - 21 April 23