Farm Laws
-
#India
Shambhu Border : శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత… 16న ట్రాక్టర్ మార్చ్..!
Shambhu Border : పంజాబ్-హర్యానా శంభు సరిహద్దులో, రైతులు శనివారం ఢిల్లీకి మార్చ్ చేయడానికి ప్రయత్నించారు, అయితే భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్లు , వాటర్ ఫిరంగులను ప్రయోగించడంతో, రైతులు తమ పాదయాత్రను ఢిల్లీకి వాయిదా వేశారు. రైతు నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ డిసెంబర్ 16న పంజాబ్ మినహా దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్ , డిసెంబర్ 18న పంజాబ్లో మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు రైల్ రోకో ప్రచారాన్ని ప్రకటించారు.
Published Date - 05:48 PM, Sat - 14 December 24 -
#India
Rahul Gandhi : ప్రభుత్వ విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు..? బిజెపి ఎంపీనా..? లేక మోడీనా..?: రాహుల్ గాంధీ
Rahul Gandhi : రైతులకు వ్యతిరేకంగా బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ మళ్లీ క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని అన్నారు. సాగు చట్టాలను తిరిగి తీసుకురావాలని ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై మోడీ క్లారిటీ ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Published Date - 06:25 PM, Wed - 25 September 24 -
#India
Farm Laws : సాగు చట్టాలపై వ్యాఖ్యలకు కంగనా రనౌత్ క్షమాపణలు
Farm Laws : నా వ్యాఖ్యలు చాలా మందిని అసంతృప్తికి గురిచేశాయి. ఇప్పుడు నేను కేవలం నటిని మాత్రమే కాదు.. ఓ రాజకీయ నాయకురాలిననే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగతంగా చెప్పిన అభిప్రాయమైనా సరే పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తాయన్న విషయాన్ని తెలుసుకున్నా
Published Date - 01:35 PM, Wed - 25 September 24 -
#Speed News
Politics: దేశం కోసం వ్యవసాయం చేస్తున్నాం: రాకేశ్ టికాయత్
ప్రధాని మోదీ క్షమాణలను చెప్పాలని రైతులెవరూ కోరుకోలేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ అన్నారు. ఏ నిర్ణయాన్నైనా రైతుల ఆమోదం లేకుండా తీసుకోవద్దని మాత్రమే తాము ప్రధానిని కోరుతున్నామని తెలిపారు. దేశం కోసం తాము వ్యవసాయం చేస్తున్నామని, ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నామని… అయినప్పటికీ ఢిల్లీ మాత్రం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని అన్నారు. మూడు వ్యవసాయచట్టాలను మళ్లీ తీసుకొస్తామన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యలపై టికాయత్ స్పందిస్తూ… ఈ వ్యాఖ్యలు […]
Published Date - 01:43 PM, Mon - 27 December 21 -
#Speed News
Politics: మళ్లీ మూడు సాగు చట్టాలు?
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాగపూర్లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ .. వ్యవసాయ చట్టాలను భవిష్యత్తులో ఎప్పుడైనా తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు. తాము కేవలం ఒక అడుగు వెనక్కి వేశామని వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చట్టాల విషయంలో ఆయన ఒక్కసారిగా మడమ తిప్పడం ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల భయంతోనేనని విపక్షాలు, రాజకీయ […]
Published Date - 12:02 PM, Mon - 27 December 21