EX MP Sircilla Rajaiah
-
#Telangana
Ex MP Sircilla Rajaiah : తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ (State Finance Commission Chairman)గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య (Ex MP Sircilla Rajaiah)ను సర్కారు నియమించింది. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఎం.రమేశ్, సంకేపల్లి సుధీర్రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్ను నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. We’re now on WhatsApp. Click to Join. రెండేళ్ల పాటు వీరు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన […]
Published Date - 08:41 PM, Fri - 16 February 24