EV Buses
-
#Telangana
Bhatti Vikramarka : మహిళల ఉచిత ప్రయాణానికి రూ.182 కోట్లు జీరో టికెట్లు: భట్టి విక్రమార్క
కానీ నిజానికి ప్రభుత్వం ఆర్టీసీకి పూర్తి పరిహారం చెల్లిస్తోంది. ఇప్పటివరకు రూ.6,088 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం అందించింది. దీంతో ఆర్టీసీ కార్యకలాపాలు గాడిలో పడుతున్నాయి అని తెలిపారు.
Published Date - 04:49 PM, Mon - 9 June 25 -
#Speed News
KTR London: తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి…ఆరైవల్ కంపెనీని కోరిన మంత్రి కేటీఆర్..!!
విదేశీటూర్ లో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీలతో భేటీ అవుతున్నారు కేటీఆర్. ఇందులో భాగంగానే అరైవల్ యూకే ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. హైదరాబాద్ లోపెట్టుబడులు పెట్టడమే కాదు…కంపెనీకి చెందిన విద్యుత్ బస్సులు, వ్యాన్ లు , అంబులెన్సులను హైదరాబాద్ లో ప్రవేశపెట్టాలని వారిని కోరారు. యూకే పర్యటనలో భాగంగా శనివారం బాన్ బెరీలో అరైవల్ యూకే కంపెనీ ప్రతినిధులు కేటీఆర్ బ్రుందం భేటీ అయ్యింది. కాగా హైదరాబాద్ లో అల్లాక్స్ కంపెనీతో […]
Published Date - 11:22 AM, Sun - 22 May 22