Engineering Entrance Exam
-
#India
Jeemain : జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు విడుదల
వీరిలో ఐదుగురు రాజస్థాన్కు చెందినవారే ఉన్నారు. ఇందులో తెలుగు తేజాలు కూడా ఉండటం విశేషం. ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి బాని బ్రత మాజీ 100 పర్సంటైల్ సాధించారు.
Date : 11-02-2025 - 7:15 IST -
#India
JEE 2025 : ముగిసిన జేఈఈ దరఖాస్తు గడువు.. 13.8 లక్షల అప్లికేషన్లు
JEE 2025 : జేఈఈ 2025 జవనరి సెషన్కు దరఖాస్తులు ఊహించని రీతిలో పెరిగాయి. మొదటి రెండు వారాల్లో కనీసం 5 లక్షలు కూడా దాటని దరఖాస్తులు గుడువు సమయం ముగిసేనాటికి ఏకంగా 13 లక్షల దరఖాస్తులు వచ్చాయి..
Date : 25-11-2024 - 5:51 IST