Employment Opportunities
-
#Andhra Pradesh
CM Chandrababu : 11 MSME ఈ పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తయిన పార్కులు అనకాపల్లి, పీలేరు, రాజానగరం, బద్వేల్, గన్నవరం, పాణ్యం, డోన్, ఆత్మకూరు(నారంపేట), దర్శి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఉన్నాయి.
Published Date - 03:25 PM, Thu - 1 May 25 -
#Andhra Pradesh
Vizag Steel Plant : ప్రధాని మోదీ పర్యటన… విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యోగుల ఆశ ఫలించేనా..
Vizag Steel Plant : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అనేక ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. ఈ పర్యటనలో ముఖ్యంగా విశాఖపట్నం, తిరుపతి, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రాజెక్టులు ప్రధానంగా ఉన్నాయి.
Published Date - 10:02 AM, Wed - 8 January 25 -
#Andhra Pradesh
Pemmasani Chandrasekhar : “ఒకే దేశం, ఒకే ఎన్నిక” విధానం దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది
Pemmasani Chandrasekhar : "ఒకే దేశం, ఒకే ఎన్నిక" విధానం దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై చర్చించడానికి ముందు బిల్లులో ఉన్న విషయాలను తెలుసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. కేంద్రం ప్రొగ్రెసివ్ ఆలోచనలతో ముందుకు వెళ్తోందని, సీఎం చంద్రబాబు కూడా దృఢమైన అభివృద్ధి దిశలో ఆలోచనలు చేస్తారని ఆయన తెలిపారు.
Published Date - 06:00 PM, Sun - 15 December 24 -
#Speed News
MLC Kavitha : తెలంగాణ కృషికి ఇది న్యాయం కాదు
MLC Kavitha : కవిత తన వ్యాఖ్యల్లో, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేసిన ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మాత్రం ఈ అంశంపై మౌనం వహించారని విమర్శించారు. తెలంగాణ కృషికి ఇది న్యాయం కాదని, బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెచ్చి బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Published Date - 12:24 PM, Thu - 12 December 24 -
#Andhra Pradesh
Textile Policy : ఏపీలో కొత్త టెక్స్టైల్ పాలసీ.. రూ.10,000 కోట్ల పెట్టుబడులు.. 2 లక్షల ఉద్యోగాలు లక్ష్యం
Textile Policy : రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త టెక్స్టైల్ పాలసీని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ విధానానికి సంబంధించిన ముసాయిదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రెండు లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో నూతన టెక్స్టైల్ పాలసీని రూపొందించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Published Date - 10:10 AM, Wed - 27 November 24