Elections
-
#Andhra Pradesh
YS Jagan : జగన్ మళ్లీ ఐ-ప్యాక్నే నమ్ముకుంటున్నారా..?
YS Jagan : గత కొద్ది రోజులుగా జగన్ జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, వివిధ అనుబంధ సంఘాలు, ఇతర విభాగాల అధిపతులతోపాటు అధికార ప్రతినిధులను కూడా నియమిస్తూ వస్తున్నారు. ప్రాంతీయ సమన్వయకర్తల వ్యవస్థను ఆయన తొలగించడం మాత్రమే తేడా. తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీలోకి పార్టీ నాయకులు ఫిరాయించిన జిల్లాలు , నియోజకవర్గాల్లో తప్ప, వారిలో ఎక్కువ మంది గత ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కారణమైన పాత నాయకులే.
Date : 06-10-2024 - 12:18 IST -
#Speed News
Jammu Kashmir Assembly Elections: నేడు జమ్మూకశ్మీర్లో రెండో దశ పోలింగ్..!
కేంద్ర పాలిత ప్రాంతంలో రెండో దశ పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో విడత ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన పలువురు పెద్ద నేతలు పోటీ చేస్తున్నారు.
Date : 25-09-2024 - 8:50 IST -
#Special
One Nation- One Election: ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ అనేది మోదీ ప్రభుత్వానికి సాధ్యం కాదా..?
మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదించాలంటే అనేక ముఖ్యమైన దశలను దాటవలసి ఉంటుంది. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొంది, రాజ్యాంగాన్ని సవరించి, ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాల పూర్తి మద్దతు లభించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.
Date : 19-09-2024 - 7:11 IST -
#India
One Nation One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. కోవింద్ కమిటీలో నిర్ణయాలివే..!
ఒక దేశం-ఒకే ఎన్నికలు ప్రతిపాదనకు మోదీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై కోవింద్ కమిటీ నివేదిక ఇచ్చిందని చెప్పారు.
Date : 18-09-2024 - 3:10 IST -
#Andhra Pradesh
ACA : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని ఏకగ్రీవ ఎన్నిక
ACA : ఏసీఏ జనరల్ మీటింగ్లో అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, ఏసీఏ కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్గా గౌరు విష్ణుతేజ్ ఎన్నికయ్యారు.
Date : 08-09-2024 - 2:13 IST -
#India
Caste Census : కులగణనకు మా మద్దతు.. ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన
కేరళలోని పాలక్కడ్లో జరిగిన ఆర్ఎస్ఎస్ మూడు రోజుల జాతీయ స్థాయి సమన్వయ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం సునీల్ అంబేకర్ ప్రసంగించారు.
Date : 02-09-2024 - 5:06 IST -
#Andhra Pradesh
Roja : ఓడిపోయినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదు : రోజా కీలక వ్యాఖ్యలు
ఎన్నికలు ఒక సునామీలాగా జరిగాయన్నారు రోజా. ప్రజలు తమను ఓడించలేదని చెప్పుకొచ్చారు. అందరూ తనవాళ్లే అనుకున్నాను కాబట్టే, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారామె.
Date : 30-08-2024 - 5:24 IST -
#Sports
Jay Shah: 35 వయస్సులో ఐసీసీ రేసులో జైషా
బీసీసీఐ సెక్రటరీ జైశా వయస్సు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. ఐసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడేవారిలో బీసీసీఐ కార్యదర్శి జయ్ షా అగ్రస్థానంలో ఉన్నాడు. జైశా ఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైతే క్రికెట్ చరిత్రలో ఇదొక సంచలనంగా మారుతుంది.
Date : 10-07-2024 - 3:53 IST -
#Andhra Pradesh
Elections : ఓటర్లకు జయప్రకాశ్ నారాయణ్ విజ్ఞప్తి
ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటేసి రావాలని, అది మనందరి బాధ్యతని తెలిపారు. ఇక, ఎవరికి ఓటేయాలనే సందేహంపై వివరణ ఇస్తూ.. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయని, అంతా అలాగే తయారయ్యాక ఓటెవరికి వేయాలి, ఎందుకు వేయాలనే నిరాశ వద్దని హితవు పలికారు
Date : 11-05-2024 - 2:09 IST -
#Special
China Vs Elections : ఎన్నికలపై డ్రాగన్ ఎఫెక్ట్.. చైనా కుట్రలతో హైఅలర్ట్
China Vs Elections : చైనా ఆగడాలకు అంతు లేకుండా పోతోంది.
Date : 07-05-2024 - 2:49 IST -
#India
Delhi Liquor Case: కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఈడీకి సుప్రీం కోర్టు షాక్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఈడీకి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమోచ్చింది అంటూ సూటిగా ప్రశ్నించింది.
Date : 30-04-2024 - 11:49 IST -
#Telangana
Harish Rao : తన రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వచ్చిన హరీష్ రావు
నువ్వు మాట మీద నిలబడే వాడివి అయితే రా అంటూ సవాల్ విసిరారు. సవాల్ విసిరినట్లే ఈరోజు హరీష్ రావు అమరవీరుల స్థూపం వద్దకు తన రాజీనామా లేఖను పట్టుకొని వచ్చారు
Date : 26-04-2024 - 11:30 IST -
#Andhra Pradesh
AP Elections 2024: 6 స్థానాల్లో పోలింగ్ సమయం మార్పు.. ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరు నిర్దిష్ట స్థానాల్లో పోలింగ్ సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు.
Date : 19-04-2024 - 4:01 IST -
#Andhra Pradesh
Elections – Nomination : తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఎంతమంది నామినేషన్ వేశారంటే..!!
తెలంగాణ లో నిన్న ఒక్క రోజే దాదాపు 48 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది
Date : 19-04-2024 - 8:47 IST -
#India
ECI : ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వినియోగానికి ఈసీ అనుమతి
ECI: రానున్న ఎన్నికల్లో(election)ఈవీఎంలు(EVMs), వీవీ ప్యాట్ల(VV Patla) వినియోగానికి అనుమతినిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) లాంఛనంగా ఆదేశాలు జారీ( orders Issuance) చేసింది. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈవీఎంల వినియోగానికి అనుమతించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 61ఏ ప్రకారం ఓటింగ్ మెషీన్లకు అనుమతి నిచ్చింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల డిజైన్లను ఆమోదించినట్టు ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. We’re now on WhatsApp. Click to Join. కేంద్ర […]
Date : 28-03-2024 - 6:51 IST