Educational Reforms
-
#India
CBSE : సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. సంవత్సరానికి రెండు సార్లు పదో తరగతి పరీక్షలు..!
CBSE : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026 అకడమిక్ సెషన్ నుండి తరగతి 10 బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించే ప్రతిపాదనను ప్రకటించింది. ఈ మార్పు ద్వారా, విద్యార్థులకు తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి రెండు సార్లు అవకాశం లభించనుంది. CBSE ఈ ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాలను కోరుతూ 9 మార్చి వరకు అభిప్రాయాలు సేకరించనుంది.
Date : 26-02-2025 - 10:12 IST -
#Speed News
High School Timings : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైస్కూల్ టైమింగ్స్లో మార్పులు…?
High School Timings : హైస్కూల్ టైమింగ్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉన్న ఉన్నత పాఠశాల సమయాన్ని 5 గంటల వరకు పెంచే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది.
Date : 18-11-2024 - 11:53 IST