Education Minister
-
#India
Online NEET Exam: వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో నీట్ పరీక్ష.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG) పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణను ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జాతీయ ప్రవేశ పరీక్షల వ్యవస్థలో ఇది ఒక ప్రధాన సంస్కరణగా నిలవనుంది. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… పేపర్ లీకేజీ కారణంగా రద్దు చేసిన నీట్ యూజీ […]
Date : 15-05-2026 - 12:57 IST -
#India
CBSE : సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. సంవత్సరానికి రెండు సార్లు పదో తరగతి పరీక్షలు..!
CBSE : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026 అకడమిక్ సెషన్ నుండి తరగతి 10 బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించే ప్రతిపాదనను ప్రకటించింది. ఈ మార్పు ద్వారా, విద్యార్థులకు తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి రెండు సార్లు అవకాశం లభించనుంది. CBSE ఈ ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాలను కోరుతూ 9 మార్చి వరకు అభిప్రాయాలు సేకరించనుంది.
Date : 26-02-2025 - 10:12 IST -
#Speed News
America : విద్యాశాఖ మంత్రిగా లిండాను నియమించిన..ట్రంప్..ఎవరీ లిండా మెక్మాన్ ?
లిండా మెక్మాన్ తల్లిదండ్రుల హక్కుల కోసం పోరాడే బలమైన న్యాయవాది అని ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో విద్యను బలోపేతం చేస్తామని, ఈ ప్రయత్నానికి లిండా నాయకత్వం వహిస్తారని ట్రంప్ అన్నారు.
Date : 20-11-2024 - 2:09 IST -
#Speed News
Inter: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ విద్యార్థులంతా పాస్!
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులందరినీ కనీస మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.
Date : 24-12-2021 - 10:20 IST