Dowleswaram Barrage
-
#Andhra Pradesh
Godavari Floods: గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తుతున్న వరద
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గోదావరి నదికి ఎట్టకేలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న క్యాచ్మెంట్ ప్రాంతాలలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఈ వరద ప్రవాహంతో ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం వద్ద గోదావరి నది మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ఎగువ నుండి వస్తున్న కొత్త నీరు, ఇక్కడి పాత నీటితో కలవడం వల్ల నది నీలి మరియు ఎరుపు […]
Date : 08-07-2026 - 10:32 IST -
#Andhra Pradesh
Godavari Flow : ధవళేశ్వరం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తివేత.. లంక గ్రామాలు నీట మునక
Godavari Flow : తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది.
Date : 11-07-2025 - 5:12 IST -
#Andhra Pradesh
AP Govt : ధవళేశ్వరం, శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులకు రూ.350 కోట్లు
AP Govt : శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి అత్యవసరంగా మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికలో హెచ్చరించింది
Date : 30-06-2025 - 6:57 IST -
#Andhra Pradesh
Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి..
First Danger Warning at Dowleswaram Barrage : ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యమంగా విజయవాడలో వరదలు సంభవించి భారీ ఆస్తినష్టం వాటిల్లింది.
Date : 06-09-2024 - 9:51 IST -
#Andhra Pradesh
Dowaleswaram : పెరుగుతున్న వరద…ధవళేశ్వరం వద్ద ప్రమాదస్థాయిలో గోదావరి..!!
గోదావరి మళ్లీ పొటెత్తుతోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పెరుగుతోంది.
Date : 10-08-2022 - 6:36 IST -
#Andhra Pradesh
Dhavaleswaram Barrage : గోదావరికి పోటెత్తున్న వరద.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
అమరావతి: రాష్ట్రంలోని ఎగువ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
Date : 12-07-2022 - 4:43 IST