Double Centuries
-
#Sports
Double Centuries: ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటివరకు డబుల్ సెంచరీ సాధించిన ముగ్గురు భారత్ ఆటగాళ్లు వీరే!
భారత క్రికెట్లో అత్యంత ప్రముఖ ఆటగాడైన ఒకరైన సునీల్ గవాస్కర్. ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. 1979లో ఓవల్ టెస్ట్లో ఆయన నాల్గవ ఇన్నింగ్స్లో 221 పరుగులు చేసి అద్భుతమైన రికార్డును సాధించారు.
Date : 04-07-2025 - 10:21 IST -
#Sports
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు
క్రికెట్ ని భారతదేశంలో దైవంగా భావిస్తారు. మరే క్రీడకు లేని ఆదరణ ఒక్క క్రికెట్ కి మాత్రమే ఉంది. అందుకు తగ్గట్టే ఆటగాళ్లు చెలరేగిపోతాడు. అభిమానులకు కావాల్సిన మజాని అందిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతుంటారు.
Date : 11-11-2023 - 7:11 IST -
#Sports
Test Double Centuries: టెస్టుల్లో మహిళ క్రికెటర్ల డబుల్ ధమాఖా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ టెస్టులో ఇంగ్లండ్కు చెందిన టామీ బ్యూమాంట్ డబుల్ సెంచరీ సాధించింది.
Date : 26-06-2023 - 7:39 IST