Dibrugarh Train Accident
-
#India
Kavach System: రైలు ప్రమాదాలు: కవచ్ వ్యవస్థపై సుప్రీంకోర్టులో పిటిషన్
చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ గురువారం గోండా సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 3 మంది చనిపోయారు. రెండు డజన్ల మందికి పైగా గాయపడ్డారు. కాగా రైల్వేశాఖ కవచ వ్యవస్థపై ప్రశ్నలు మరోసారి తలెత్తాయి.
Published Date - 01:05 PM, Fri - 19 July 24