Delhi March
-
#India
Shambhu Border : శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత… 16న ట్రాక్టర్ మార్చ్..!
Shambhu Border : పంజాబ్-హర్యానా శంభు సరిహద్దులో, రైతులు శనివారం ఢిల్లీకి మార్చ్ చేయడానికి ప్రయత్నించారు, అయితే భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్లు , వాటర్ ఫిరంగులను ప్రయోగించడంతో, రైతులు తమ పాదయాత్రను ఢిల్లీకి వాయిదా వేశారు. రైతు నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ డిసెంబర్ 16న పంజాబ్ మినహా దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్ , డిసెంబర్ 18న పంజాబ్లో మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు రైల్ రోకో ప్రచారాన్ని ప్రకటించారు.
Date : 14-12-2024 - 5:48 IST -
#India
Rally : మరోసారి ఢిల్లీకి ర్యాలీ చేపడతాం: బీకేయూ
హర్యానా, పంజాబ్ సరిహద్దులోని శంభు వద్ద హర్యానా ప్రభత్వం రోడ్ బ్లాక్ బ్లాక్ చేయడాన్ని ఇటీవల అక్కడి హైకోర్టు తప్పబట్టింది. దీంతో వెంటనే బారికెట్లను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రైతులు ఢిల్లీకి ర్యాలీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Date : 16-07-2024 - 5:34 IST -
#India
Farmers Protest: రైతులపైకి టియర్ గ్యాస్..మరోసారి చర్చలకు కేంద్రం పిలుపు
Farmers Protest Delhi: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదేళ్ల కాంట్రాక్టును తిరస్కరించిన రైతులు(Formers).. బుధవారం మరోమారు నిరసనలు(Protest) చేపట్టారు. ఢిల్లీ(Delhi) సరిహద్దుల దగ్గర ఇప్పటికే ఉన్నవారికి తోడు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు దేశ రాజధానికి తరలివెళుతున్నారు. పార్లమెంట్ వద్దకు చేరుకుని నిరసన తెలపాలని భావిస్తున్నారు. అయితే, రైతులను ఢిల్లీ బార్డర్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే పెట్టిన ముళ్ల కంచెలు, బారికేడ్ల సాయంతో రైతులు ముందుకు రాకుండా అడ్డుపడుతున్నారు. ట్రాక్టర్ల సాయంతో బారికేడ్లను […]
Date : 21-02-2024 - 2:34 IST -
#India
Farmers Vs Govt : రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. 21 ఢిల్లీలోకి ప్రవేశిస్తామన్న రైతు సంఘాలు
Farmers Vs Govt : ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకొని పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు కొంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు.
Date : 20-02-2024 - 7:49 IST