Delhi Court
-
#India
Arvind Kejriwal: ఈడీ నోటీసులు..వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరైన కేజ్రీవాల్
Delhi-Liquor-Scam-Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) ఈరోజు వర్చువల్ రీతిలో ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్(video-conference) ద్వారా ఆయన రోజ్ అవెన్యూ కోర్టు విచారణలో పాల్గన్నారు. లిక్కర స్కామ్(delhi liquor scam case)తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో ఆయన ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అయిదు సార్లు కేజ్రీవాల్కు ఈడీ సమన్లు(ED summons) జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. అయితే ఈ కేసులో వర్చువల్గా […]
Date : 17-02-2024 - 12:35 IST -
#India
Soumya Vishwanathan Murder: జర్నలిస్టు సౌమ్య హత్య కేసులో నలుగురు దోషులకు యావజ్జీవ శిక్ష
టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో రవి కపూర్, అమిత్ శుక్లా, బల్బీర్ మాలిక్ మరియు అజయ్ కుమార్ నిందితులు. వారందరికీ MCOCA చట్టం కింద జీవిత ఖైదు విధించారు.
Date : 25-11-2023 - 4:46 IST -
#Cinema
Honey Singh Divorce : విడాకులు తీసుకున్న హనీసింగ్.. ఆయన ఏమన్నారంటే ?
Honey Singh Divorce : బాలీవుడ్ సింగర్ హనీ సింగ్, అతని భార్య షాలిని తల్వార్ విడాకులు తీసుకున్నారు.
Date : 08-11-2023 - 10:06 IST -
#India
Delhi Court: బ్రిజ్ భూషణ్ శరణ్కు బెయిల్ మంజూరు
మహిళా రెజ్లర్లపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్కు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు నుంచి ఊరట లభించింది.
Date : 20-07-2023 - 5:09 IST -
#India
Delhi Liquor Scam : సిసోడియాపై సాక్ష్యాలున్నాయ్.. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో సీబీఐ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi Liquor Scam) మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా పాత్రపై అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయని సీబీఐ వెల్లడించింది.
Date : 19-05-2023 - 2:32 IST -
#India
Delhi AAP MLA: స్కూల్ ప్రిన్సిపాల్ కేసులో దోషిగా ఆప్ ఎమ్మెల్యే
2009లో స్కూల్ ప్రిన్సిపాల్ రజియా బేగంపై దాడి చేసిన కేసులో ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్కు చెందిన ఆప్ ఎమ్మెల్యే అబ్దుల్ రెహమాన్, అతని భార్య అస్మాను రోస్ అవెన్యూ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
Date : 30-04-2023 - 9:13 IST -
#Speed News
Excise Policy Case: మే 12 వరకు సిసోడియా కస్టడీ పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మే 12 వరకు పొడిగించింది.
Date : 27-04-2023 - 3:46 IST -
#Speed News
Excise policy case: ఏప్రిల్ 28 సాయంత్రం 4 గంటలకు సిసోడియా బెయిల్ పిటిషన్పై తీర్పు
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ అంశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది
Date : 26-04-2023 - 5:08 IST -
#India
Delhi Court Firing: ఢిల్లీ కోర్టు ఆవరణలో ఇప్పటివరకు జరిగిన కాల్పుల వివరాలు
నిన్న శనివారం ఢిల్లీ కోర్టు ఆవరణలో సస్పెండ్ కు గురైన ఓ న్యాయవాది మహిళపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఆ మహిళ శరీరంలోకి నాలుగు బుల్లెట్లు చొచ్చుకుపోయాయి
Date : 22-04-2023 - 3:33 IST -
#India
Court Notice to ED : సత్యేందర్ జైన్ తీహార్ జైలు వీడియో ఎలా లీక్ అయ్యింది? ఈడీకి కోర్టు నోటిసులు..!!
ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కేబినెట్ మంత్రి సత్యేందర్ జైన్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ఎలా లీక్ అయ్యిందంటూ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ వీడియో లీక్ కు సంబంధించిన పూర్తి సమాచారం అందించాలని ఈడీని కోరింది. వీడియో లీక్ అయిన తర్వాత ఈడీ పై ధిక్కార చర్యలు తీసుకోవాలని సత్యేందర్ జైన్ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఆఫిడవిట్ ఇచ్చినప్పటికీ ఈడీ సీసీటీవీ వీడియోను లీక్ […]
Date : 20-11-2022 - 9:49 IST