Defense Minister Rajnath Singh
-
#India
Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’.. 100 మంది ఉగ్రవాదులు హతం : రాజ్నాథ్ సింగ్
ఇవాళ ఉదయం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా పాకిస్తాన్ లోని అనేక ఉగ్రవాద స్థావరాలపై భారత భద్రతా బలగాలు ఆకస్మికంగా జరిపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
Date : 08-05-2025 - 1:38 IST -
#India
Vijay Diwas : విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు ఘన నివాళులు
వారి అచంచలమైన ధైర్యం మరియు దేశభక్తి మన దేశం సురక్షితంగా ఉండేలా చేశాయి. వారి త్యాగం మరియు సేవను భారతదేశం ఎప్పటికీ మరచిపోదు
Date : 16-12-2024 - 12:49 IST -
#India
Three forces : యుద్దం ఎప్పుడైనా రావచ్చు..త్రివిధ దళాలకు రాజ్నాథ్ సింగ్ పిలుపు..!
Three forces : సరిహద్దులను కాపాడడంలో భద్రతా బలగాలు చేస్తున్న కృషిని కొనియాడారు. యుద్దం ఎప్పుడైనా రావచ్చు.. సిద్దంగా ఉండాలని త్రివిధ దళాలకు రాజ్నాథ్సింగ్ పిలపు నిచ్చారు.
Date : 06-09-2024 - 1:05 IST