Defence Minister Rajnath Singh
-
#India
Khawaja Asif : భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.!
Rajnath Singh ఇటీవలే భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్కు గట్టి హెచ్చరిక ఇచ్చారు. ఉగ్రవాదులకు సాయం చేయడం ఆపకపోతే ప్రపంచపటంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. అయితే దీనిపై తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే భారతదేశం తన యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి అవుతుంది అంటూ న్యూఢిల్లీని ఆయన ఆదివారం హెచ్చరించారు. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిలు పాకిస్థాన్కు […]
Date : 06-10-2025 - 11:44 IST -
#India
Modi China Tour : శాశ్వత మిత్రులు-శత్రువులంటూ ఏమీ ఉండదు..దేశ ప్రయోజనాలే శాశ్వతం: రాజ్నాథ్ సింగ్
ప్రపంచం వేగంగా మారుతోంది. ప్రతి దేశం తన ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాలు మార్చుకుంటోంది. అలాంటి పరిణామాల్లో మిత్రుడైనా, శత్రువైనా శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేది కేవలం దేశ ప్రయోజనాలే అని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 30-08-2025 - 12:28 IST -
#India
India Developmemt : భారత్ అభివృద్ధిని కొన్ని దేశాల నేతలు చూడలేకపోతున్నారు : రాజ్నాథ్ సింగ్
తమకే బాస్ పదవి కట్టబెట్టాలని భావించే వారికి మన దేశం ఎదుగుదల అంగీకరించదగినది కాదు అని విమర్శించారు. ప్రత్యక్షంగా పేరుపేరునా ప్రస్తావించకపోయినప్పటికీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Date : 10-08-2025 - 5:04 IST -
#India
DRDO flight test : భారత డ్రోన్ యుద్ధతంత్రానికి కొత్త బలం..కర్నూలులో ULPGM-V3క్షిపణి విజయవంతంగా పరీక్ష
ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రయోగానికి సంబంధించిన ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఆయుధం, భారత ఆర్మీ, నౌకాదళం, వాయుసేనల సంయుక్త వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేయనుంది.
Date : 25-07-2025 - 2:11 IST -
#India
Jaishankar : చైనా పర్యటనకు మంత్రి జై శంకర్..ఐదేళ్ల తర్వాత ఎందుకెళుతున్నారంటే..
2020లో తూర్పు లడఖ్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత-చైనా సైనికులు ఎదురెదురుగా నిలిచిన ఘటనల అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రమైన మలుపు తిశాయి. గాల్వన్ లోయ ఘర్షణకు తోడు ఉన్న ఉత్కంఠ, పరస్పర అవిశ్వాస వాతావరణం ద్వైపాక్షిక సంప్రదాయాలను మసకబారేలా చేసింది.
Date : 12-07-2025 - 11:26 IST -
#India
AMCA : అమ్కా అభివృద్ధిలో కీలక ముందడుగు.. రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
ఈ ప్రాజెక్టును బెంగళూరులో ఉన్న డీఆర్డీవోకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ముఖ్యంగా అమలు చేయనుంది. ఇతర దేశీయ సంస్థలతో కలిసి ఈ యుద్ధవిమానం అభివృద్ధి జరగనుంది.
Date : 27-05-2025 - 12:12 IST -
#Speed News
Kishan Reddy : జాతీయ భద్రతకు, సాయుధ బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారా
Kishan Reddy : రాడార్ స్టేషన్ను ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి మంగళవారం మండిపడ్డారు. జాతీయ భద్రతకు, సాయుధ బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారా అని ఆయన బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. రాడార్ స్టేషన్ వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందని కేంద్ర మంత్రి ఖండించారు , జాతీయ భద్రతకు సంబంధించిన అంశంపై BRS రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
Date : 15-10-2024 - 1:18 IST -
#Telangana
Harish Rao: ప్రైవేటీకరణ ‘మేకిన్ ఇండియా’ స్పూర్తికి దెబ్బ: రాజ్ నాథ్ కు హరీష్ లేఖ
దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ (Medak) సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయవద్దని
Date : 22-04-2023 - 11:24 IST -
#India
70 Basic Trainer Aircraft: రూ.6,828 కోట్ల వ్యయంతో 70 యుద్ధ విమానాలు కొనుగోలు
వాయుసేన కోసం రూ.6,828 కోట్ల వ్యయంతో 70 HTT-40 సాధారణ శిక్షణ యుద్ధ విమానాలు (70 Basic Trainer Aircraft) కొనుగోలు చేసేందుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ శిక్షణా యుద్ధ విమానాలు వాయుసేనకు ఆరేళ్లలో అందుతాయని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
Date : 02-03-2023 - 8:32 IST -
#India
CJI : న్యాయవ్యవస్థ చరిత్రలో సీజేఐలుగా తండ్రి, కొడుకులు.. సుప్రీం చీఫ్ జస్టిస్గా చంద్రచూడ్ ప్రమాణస్వీకారం
జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీ విరమణ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం ప్రమాణ...
Date : 09-11-2022 - 10:54 IST