Dearness Allowance
-
#Business
DA Hike: డియర్నెస్ అలవెన్స్ పెంపు.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
త్వరలో డీఏ పెంపుపై ప్రభుత్వం ప్రకటించబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Date : 17-03-2025 - 3:35 IST -
#India
DA Hike : ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం..!
DA Hike : కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు బేసిక్ పేలో డీఏ 50 శాతం నుంచి 53 శాతానికి పెరగనుంది. 3% DA పెంపు తర్వాత, నెలకు దాదాపు రూ. 18,000 బేసిక్ జీతం కలిగిన ప్రారంభ స్థాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి యొక్క జీతం, జూలై 1, 2024 నుండి అమలులోకి వచ్చే నెలకు రూ.540 పరిధిలో పెరుగుతుంది.
Date : 16-10-2024 - 2:08 IST -
#Speed News
DA Hike: నేడు డీఏపై కీలక నిర్ణయం.. 3 శాతం పెంచే యోచనలో మోదీ ప్రభుత్వం!
ప్రభుత్వం జనవరి-జూలై నెలల్లో డీఏలో మార్పులు చేసినప్పటికీ ఈ ఏడాది 2024 మార్చి 24న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం ద్వారా కరువు భత్యాన్ని 4 శాతం పెంచారు.
Date : 16-10-2024 - 11:50 IST -
#Business
Gratuity Limit: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కానుక.. గ్రాట్యుటీ పరిమితి పెంపు..!
Gratuity Limit: కేంద్ర ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కానుకగా ఇచ్చింది. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు ప్రభుత్వం పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ (Gratuity Limit)ని 25 శాతం పెంచింది. ఈ పెంపు తర్వాత రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెరిగింది. ఈ పెంపు జనవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. అంటే జనవరి 1, 2024 తర్వాత పదవీ విరమణ చేసే ఉద్యోగులు […]
Date : 31-05-2024 - 11:37 IST -
#India
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో కేంద్ర ఉద్యోగులకు కరువు భత్యం, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ను నాలుగు శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Date : 07-03-2024 - 10:54 IST -
#India
Salary Slip: శాలరీ స్లిప్ అంటే ఏమిటి.. శాలరీ స్లిప్లో ఉండే ఈ విషయాల గురించి మీకు తెలుసా..?
కొత్తగా ఉద్యోగంలో చేరారా.? జాబ్ ట్రయల్స్లో ఉన్నారా? లేకపోతే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నారా? మీరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా శాలరీ స్లిప్ (Salary Slip) గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.
Date : 14-05-2023 - 12:32 IST -
#Telangana
DA For Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2.73 శాతం డీఏ మంజూరు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డీఏ (Dearness Allowance) మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2.73 శాతం డీఏ మంజూరైంది. ఈ ప్రయోజనం 1 జూలై 2021 నుండి అందుబాటులో ఉంటుంది. ఈ నిర్ణయంతో పెరిగిన DA జనవరి పెన్షన్తో పాటు ఫిబ్రవరిలో పెన్షనర్లకు ఇవ్వబడుతుంది.
Date : 24-01-2023 - 6:50 IST -
#Andhra Pradesh
AP Workers’ Union: ప్రభుత్వ బకాసురులు.! జగన్ కు ఛాలెంజ్..జనంకు భారం.!!
ఏపీ ఉద్యోగుల సంఘం నేతలు జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా మాట్లాతున్నారు. వాళ్ల డిమాండ్లకు, మాటలకు పొంతన లేకుండా ఉంది. ప్రతి నెలా ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని బండి శ్రీనివాసరావు, బొప్పరాజు అంటున్నారు. గత 40ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని చెబుతున్నారు.
Date : 08-12-2021 - 1:06 IST