Cyber Police
-
#South
Karnataka: ట్రంప్ హోటల్ రెంటల్ పేరుతో సైబర్ మోసం…
ట్రంప్ పేరుతో యాప్ మోసం, కర్ణాటకలో 150 మందికి కుచ్చుటోపీ. భారీ లాభాలు ఇస్తామంటూ వల వేసి రూ. కోటికి పైగా వసూలు చేసి మోసగాళ్లు పరారయ్యారు
Published Date - 04:16 PM, Mon - 26 May 25 -
#Telangana
Cyber Fraud : కంపెనీ ఈమెయిల్ హ్యాక్.. 10 కోట్లు మాయం
Cyber Fraud : హైదరాబాద్లో మరో భారీ సైబర్ మోసం వెలుగు చూసింది. సైబర్ నేరస్తులు ఓ ప్రముఖ కంపెనీ ఇమెయిల్ను హ్యాక్ చేసి, రూ. 10 కోట్లు కాజేశారు. హాంకాంగ్కు చెందిన కంపెనీతో లావాదేవీలు నిర్వహిస్తున్న ఈ సంస్థ, నకిలీ మెయిల్ను నిజమైనదిగా నమ్మి భారీ మొత్తాన్ని కొత్త అకౌంట్కు బదిలీ చేసింది. అయితే, సదరు హాంకాంగ్ సంస్థ నుంచి డబ్బులు రాలేదని తెలియడంతో అసలు మోసం బయటపడింది.
Published Date - 05:37 PM, Sat - 8 February 25