Cs Santhi Kumari
-
#Telangana
Central Team Visits Telangana: వరద నష్టంపై కేంద్ర బృందానికి వివరించిన సీఎస్
Central Team Visits Telangana: కేంద్ర బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరదల వల్ల జరిగిన నష్టాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చీఫ్ సెక్రటరీ బృందానికి వివరించారు.
Date : 11-09-2024 - 8:10 IST -
#Telangana
Hyderabad: వచ్చే నెలలో పూర్తి కానున్న ఆర్ఆర్ఆర్ భూసేకరణ
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనదని శాంతికుమారి అన్నారు. వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న భూసేకరణను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారంపై దృష్టి సారించాలని, భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చూడాలని
Date : 13-08-2024 - 10:56 IST -
#Telangana
Telangnana Assembly Session: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికారులకు సెలవులు రద్దు
రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలు తమ సెలవులను రద్దు చేసి అసెంబ్లీ సమావేశాల సమయంలో అందుబాటులో ఉండాలని కోరింది. సభలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని మంత్రులకు అందించే బాధ్యతను కార్యదర్శులకు అప్పగించారు.
Date : 21-07-2024 - 11:59 IST