CS Nirab Kumar Prasad
-
#Andhra Pradesh
IAS officers : ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్లు..త్వరలో పోస్టింగ్లు..!
IAS officers : అయితే తెలంగాణ ప్రభుత్వం .. వారిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి తీర్పు వచ్చే వరకూ రిలీవ్ చేయలేదు. కోర్టు వారి పిటిషన్ కొట్టి వేసిన తర్వాత రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చింది. రిలీవ్ చేయడానికి పది, పదిహేను రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోర్టుకు చెప్పినా సానుకూల నిర్ణయం రాలేదు.
Published Date - 05:38 PM, Thu - 17 October 24