Crude Oil Prices
-
#India
War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు 110 డాలర్లకు చేరుకోవడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తన కీలకమైన రెపో రేట్లను (Repo Rates) ప్రస్తుతానికి తగ్గించే అవకాశం లేదని ఆర్థిక విశ్లేషకులు
Date : 27-03-2026 - 5:46 IST -
#India
Crude Oil Prices: చమురు కంపెనీలకు షాక్.. ఇంధన ఎగుమతులపై కేంద్రం పన్ను విధింపు
పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు మండిపోతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం తన ‘ఇండియా ఫస్ట్’ పాలసీని మరోసారి చాటుకుంది. భారతీయ ఆయిల్ రిఫైనరీ కంపెనీలు అంతర్జాతీయంగా ఉన్న అధిక ధరల ఆశతో డీజిల్, విమాన ఇంధనాన్ని విదేశాలకు తరలించకుండా కేంద్రం అడ్డుకట్ట వేసింది. ఇందులో భాగంగా లీటర్ డీజిల్పై రూ. 21.5 లకు, విమాన ఇంధనం (ATF)పై రూ. 29.5 లకు ఎగుమతి పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రిఫైనరీ కంపెనీలకు […]
Date : 27-03-2026 - 12:53 IST -
#Business
Share Market Crash: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్
Share Market Crash పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టమవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముడి చమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళనలతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు కుప్పకూలాయి. ఈరోజు ఉదయం 9:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1243.00 పాయింట్లు పతనమై 73,289.96 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 413.85 పాయింట్లు నష్టపోయి 22,700.65 వద్ద ట్రేడ్ అయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించినా, ఎప్పుడు ముగుస్తుందో […]
Date : 23-03-2026 - 10:57 IST -
#Business
వార్ నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Stock Market మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 246 పాయింట్ల లాభంతో 79,362 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 24,565 వద్ద ట్రేడవుతున్నాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఘర్షణల భయాలతో నిన్న సెషన్లో సూచీలు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే. ఉదయం ట్రేడింగ్లో ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల సూచీలు మినహా మిగతావన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. […]
Date : 05-03-2026 - 10:07 IST -
#India
భగ్గుమన్న చమురు ధరలు.. భారత్పై భారమెంతో తెలుసా..?
Crude Oil Prices పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమన్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంది. దీంతో సోమవారం మార్కెట్లు ప్రారంభమైన సమయంలో ఇంటర్కాంటినెంటల్ ఎక్స్ఛేంజీలో బ్రెంట్ క్రూడ్ ఏప్రిల్ కాంట్రాక్ట్ ఒక బ్యారెల్కు 10 శాతం పెరిగి 81.87 డాలర్ల గరిష్ఠానికి చేరింది. ఫ్యూచర్స్లో బ్రెంట్ క్రూడ్ 13 శాతం పెరిగి 82.37 డాలర్లకు పెరిగింది. 2025 జనవరి తర్వాత ముడిచమురు […]
Date : 02-03-2026 - 12:53 IST -
#Business
Crude Oil Drop: 47 నెలల తర్వాత గణనీయంగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు.. భారత్లో ధరలు తగ్గుతాయా?
ప్రస్తుత డేటా ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశ క్రూడ్ ఆయిల్ దిగుమతి పరిమాణం 4.2 శాతం పెరిగి 24.24 కోటీ టన్నులకు చేరింది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో 23.23 కోటీ టన్నుల కంటే ఎక్కువ.
Date : 21-04-2025 - 7:37 IST -
#Business
Petrol Diesel Prices: తగ్గిన ముడి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా?
భారతదేశంలో ముడి చమురు ధరలు నిరంతరం తగ్గుతున్నాయి. సమాచారం ప్రకారం.. ముడి చమురు ధర బ్యారెల్కు 5561 రూపాయలు. అంటే ఒక లీటర్ ముడి చమురు ధర సుమారు 35 రూపాయలకు చేరుకుంది. దేశంలోని నాలుగు మహానగరాల్లో మూడు చోట్ల పెట్రోల్ ధరలు 100 రూపాయలకు పైగా ఉన్నాయి.
Date : 15-04-2025 - 11:18 IST