Crops
-
#Telangana
MLA KTR: ఢిల్లీ ప్రదక్షణలేనా.. రైతుల్ని పట్టించుకునేదేమైనా ఉందా: కేటీఆర్
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. నీరు లేక పంటలు నాశనం అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు
Date : 20-03-2024 - 7:25 IST -
#Telangana
Telangana: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోండి: హరీష్
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు
Date : 19-03-2024 - 3:10 IST -
#Speed News
Farmers: అడుగంటిన భూగర్భజలాలు.. ఎండుతున్న పంటలు, దిక్కుతోచని స్థితిలో రైతులు
Farmers: తెలంగాణ రాష్ట్రమంతా భూగర్భ జలాలు ఎండిపోయాయి. దీంతో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్ నగర్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. కరీంనగర్ జిల్లాలో కమలాపూర్, భీమదేవరపల్లి మండలాల్లో పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ, ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందుతుందని ఆశించిన 12 గ్రామాల రైతుల వరి పంటలు పూర్తిగా ఎండిపోయే దశకు చేరుకున్నాయి. సుమారు 10 వేల ఎకరాల్లో వరి ఎండిపోతోంది. ఇటీవలే అధికారులను కలిసిన రైతులు ఎస్సారెస్సీ […]
Date : 12-03-2024 - 6:14 IST -
#Technology
Farmers: రైతులకు గుడ్ న్యూస్.. ఆ టెక్నాలజీతో పంటలను రక్షించుకోవచ్చు
Farmers: ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని పంటలకు రక్షణ చేసేవారు రైతులు. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ ప్రకారం పంటలను రక్షించుకునేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారతీయ సకశేరుక( విభాగం ఓ కొత్త పరికరం రూపొందించింది. సులువుగా పొలాల్లోకి తీసుకెళ్లడంతో పాటు పంట పొలాల్లోని ఓ చిన్న చెట్టు కొమ్మ ఉంటే చాలు దానికి వేలాడ దీసుకునేలా తయారు చేశారు. ఈ పరికరం పేరు ‘ఈ కెనాన్’. సోలార్ సిస్టంద్వారా ఈ కెనాన్ పని […]
Date : 04-03-2024 - 11:58 IST -
#Speed News
AP Crops: ఏపీలో పంట నష్టంపై కేంద్ర బృందం పరిశీలన
AP Crops: రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మిగ్ జామ్ తుఫాను అనంతర పరిస్థితులపై పంట నష్టాలను అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటిస్తోన్న కేంద్ర బృందం ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైంది. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను ముఖ్యమంత్రితో చర్చించింది. ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం నివారించగలిగారని పేర్కొన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ […]
Date : 16-12-2023 - 5:03 IST -
#Andhra Pradesh
Jagan సర్కార్కి గడువు! చంద్రబాబు దీక్షకు సిద్ధమయ్యారు!
ఏపీ ప్రభుత్వానికి టీడీపీ (TDP) అధినేత పెట్టిన డెడ్ లైన్ సోమవారంతో ముగుస్తుంది.
Date : 07-05-2023 - 11:05 IST