HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Crimes News

Crimes

  • Mobiles Kids

    #Life Style

    Life Style : మారం చేస్తున్నారని పిల్లలకు మొబైల్స్ ఇస్తున్నారా? ఈ పరిణామాలకు మీరే బాధ్యులు!

    నేటి తరం పిల్లలు మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లకు అధికంగా అతుక్కుపోవడం సర్వసాధారణమైపోయింది. ఒకప్పుడు ఆటపాటలతో సందడిగా ఉండే ఇళ్లు ఇప్పుడు నిశ్శబ్దంగా మారాయి.

    Published Date - 07:24 PM, Wed - 18 June 25
  • Jail

    #Telangana

    Telangana Crimes: 2023లో తెలంగాణలో నేరాలు పెరిగాయి: డీజీపీ రవిగుప్తా

    Telangana Crimes: తెలంగాణ రాష్ట్రంలో నేరాలు పెరిగాయా? అని అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2022తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో నేరాల రేటు 8.97 శాతానికి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ 2023లో పోలీసు శాఖ సాధించిన విజయాల గురించి ఆయన వివరించారు. రాష్ట్రంలో మొత్తం నేరాల రేటులో సైబర్ నేరాలు 17.59 శాతానికి పెరిగాయని డీజీపీ తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. […]

    Published Date - 01:24 PM, Fri - 29 December 23
  • Ap Police

    #Andhra Pradesh

    AP DGP: ఏపీలో తగ్గిన నేరాలు: ఏపీ డీజీపీ

    AP DGP: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఈ ఏడాది మరింత సమర్థవంతంగా పని చేసిందని, నేరాలు తగ్గుముఖం పట్టాయని అభిప్రాయపడ్డారు. గురువారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో సంవత్సరాంతపు ప్రెస్‌మీట్‌ నిర్వహించి ఈ ఏడాది నమోదైన నేరాల గణాంకాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో నేరాల శాతం క్రమంగా తగ్గుతోందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు తగ్గాయని, దొంగతనాలు తగ్గాయని, ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముఠాలను పట్టుకున్నామని డీజీపీ తెలిపారు. […]

    Published Date - 05:53 PM, Thu - 28 December 23
  • #Telangana

    Rachakonda: రాచకొండ కమిషనరేట్ లో పెరిగిన నేరాలు.. క్రైమ్ రేట్ ఇదే!

    Rachakonda: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిపోయిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. 2023 సంవత్సరానికి సంబంధించిన క్రైం నివేదికను రాచకొండ సీపీ బుధవారం మీడియాకు వివరించారు. గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 6.8 శాతం పెరిగిందన్నారు. గతేడాది 27,664 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 29,166 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరిగాయి. చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాల కేసులు తగ్గుముఖం పట్టాయి. పిల్లలపై […]

    Published Date - 04:29 PM, Wed - 27 December 23
  • #Speed News

    Crimes Rate: సైబరాబాద్‌లో పెరిగిన నేరాలు

    Crimes Rate: సైబరాబాద్‌లో నేరాల రేటు 2023 సంవత్సరంలో దాదాపు 7 శాతం పెరిగింది. ఈ ప్రాంతంలో జనాభా పెరుగుదల దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. 2023లో మొత్తం 29156 కేసులు నమోదయ్యాయి, అంతకుముందు సంవత్సరం 27322 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మొహంతి మాట్లాడుతూ ఆర్థిక నేరాలు, సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని, చిన్న చిన్న నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు.  “వివిధ కారణాల వల్ల ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు జరుగుతున్నాయి. నేరం జరిగినప్పుడు కేసు […]

    Published Date - 06:57 PM, Sat - 23 December 23
  • Crime

    #India

    Anurag Thakur: చాలా రాష్ట్రాల్లో మహిళలపై దాడులు జరుగుతున్నాయి!

    దేశంలోని చాలా రాష్ట్రాల్లో మహిళలపై దాడులు పెరిగాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆక్షేపించారు. బిహార్ లోని బెగుసరాయ్ లో బాలికపై జరిగిన దాడి గురించి రాష్ట్ర CM నీతీశ్ కుమార్ ఒక్కసారి కూడా స్పందించలేదని ఆరోపించారు. దేశంలో స్త్రీలపై అకృత్యాలు జరిగే రాష్ట్రాల్లో రాజస్థాన్ తొలిస్థానంలో ఉందని కేంద్రమంత్రి అన్నారు. దేశంలో మహిళలపై జరిగే అత్యాచారాల్లో 22శాతం రాజస్థాన్ లో […]

    Published Date - 05:33 PM, Sat - 22 July 23
  • Goa CM Sawant

    #India

    Goa CM Sawant: వలస కార్మికుల వల్లే గోవాలో నేరాలు : సీఎం ప్రమోద్ సావంత్

    గోవాలో పెరుగుతున్న నేరాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలను దాదాపు 90 శాతం బీహార్, ఉత్తరప్రదేశ్ మరియు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన కార్మికులే

    Published Date - 01:27 PM, Tue - 2 May 23

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

Latest News

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

  • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd