Corruption Case
-
#Andhra Pradesh
AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై నమోదైన మద్యం విధానం అవినీతి కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా కేసును పరిగణించి క్లోజ్ చేసింది. ఈ మేరకు ఏసీబీ వాదనతో ఫిర్యాదుదారుడు ఏకీభవించారు. అనంతరం నిరభ్యంతర పత్రం దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పలు మద్యం కంపెనీలు, సరఫరాదారులకు అనుకూల నిర్ణయాలు తీసుకుని.. వారికి అనుచిత లబ్ధి చేకూర్చారనే ఆరోపణలపై 2023లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబును […]
Date : 02-12-2025 - 11:14 IST -
#India
Karnataka : గుమస్తాకు కళ్లు చెదిరే ఆస్తులు..24 ఇళ్లు, 30 కోట్ల ఆస్తులు..షాక్ తిన్న అధికారులు
ఈ తనిఖీల్లో అద్భుతమైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆయన పేరుపై, కుటుంబ సభ్యుల పేర్లపై మొత్తం 24 ఇళ్లు, 40 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇంట్లో 350 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి, రెండు కార్లు, రెండు బైక్లు లభించాయి. ఇవన్నీ కలిపితే కలకప్ప వద్ద ఉన్న అక్రమ ఆస్తుల విలువ రూ.30 కోట్లకు పైగానే ఉందని అంచనా.
Date : 01-08-2025 - 4:41 IST -
#Andhra Pradesh
Sanjay : ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్కు షాక్: సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ రద్దు
ఈ కేసులో ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాదులు హైకోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో విచారణ సాగించిన జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం, ఏపీ ప్రభుత్వ వాదనలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని తుది తీర్పును వెలువరించింది.
Date : 31-07-2025 - 1:29 IST -
#Telangana
Muralidhar Rao : ఏసీబీ అదుపులో విశ్రాంత ఈఎన్సీ మురళీధర్రావు
ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లో మురళీధర్రావు నివాసం, బంధువులు మరియు సన్నిహితుల ఇళ్లలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మురళీధర్ రావు అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నీటి పారుదల శాఖలో కీలక స్థానంలో కొనసాగుతూ అనేక ప్రాజెక్టుల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
Date : 15-07-2025 - 11:14 IST -
#India
Odisha : ప్రభుత్వాధికారి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు కలకలం..
ఈ తనిఖీల్లో అంగుల్, భువనేశ్వర్, పిపిలి (పూరి జిల్లా) ప్రాంతాలలోని ఏడు ప్రదేశాల్లో సోదాలు జరిగాయి. ఈ దాడుల అనంతరం సుమారు రూ.2.1 కోట్లకు పైగా నగదు సారంగి నివాసాల నుంచి బయటపడింది.
Date : 30-05-2025 - 12:47 IST -
#India
AAP Leaders : మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్లపై మరో కేసు
ఆప్ హయాంలో మొత్తంగా 12 వేల స్కూళ్లు, క్లాస్ రూంల నిర్మాణం చేపట్టగా అందులో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది. దీనిపై నాటి ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ లపై కేసు నమోదు చేసింది.
Date : 30-04-2025 - 2:20 IST -
#India
H. D. Kumaraswamy : కుమారస్వామికి అటు సుప్రీంలో షాక్.. ఇప్పుడు పోలీసులు ఇలా
H. D. Kumaraswamy : కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిపై అవినీతి ఆరోపణలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో.. పోలీసులు గవర్నర్ అనుమతిని కోరుతూ చర్యలు వేగవంతం చేశారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతకు దారితీశాయి.
Date : 27-02-2025 - 9:50 IST -
#Telangana
Formula E-Race Case : నేడే ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి
Formula E-Race Case : ఈ సందర్బంగా అరవింద్ కుమార్ను విచారణ చేసి ఆయన స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. మరోవైపు, ఇదే కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
Date : 08-01-2025 - 10:19 IST -
#Telangana
Formula E race Case : ఐఏఎస్ అర్వింద్ కుమార్పై అవినీతి కేసు నమోదుకు సీఎం రేవంత్ అనుమతి
ఇక ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి కోసం ఏసీబీ(Formula E race Case) ఎదురు చూస్తోంది.
Date : 04-12-2024 - 4:00 IST -
#India
Manish Sisodia : పార్టీ మారకుంటే చంపేస్తామన్నారు.. మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో సిసోడియా(Manish Sisodia) ఈ వ్యాఖ్యలు చేశారు.
Date : 22-09-2024 - 3:38 IST -
#India
ED Officer Suicide : దారుణంగా ఈడీ అధికారి సూసైడ్.. కారణం అదేనా?
దేశ రాజధాని ఢిల్లీలోని సాహిబాబాద్ ఏరియాలో ఉన్న రైల్వేట్రాక్ పక్కన ఈడీ అధికారి అలోక్ రంజన్(ED Officer Suicide) డెడ్ బాడీ దొరికింది.
Date : 21-08-2024 - 2:36 IST -
#India
Doctor Murder : జూనియర్ వైద్యురాలిపై అఘాయిత్యం.. కాలేజీ మాజీ ప్రిన్సిపల్పై అవినీతి కేసు
కొత్త అప్డేట్ ఏమిటంటే.. అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలతో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై కోల్కతా పోలీసులు కేసు(Doctor Murder) నమోదు చేశారు.
Date : 20-08-2024 - 11:14 IST -
#India
Corruption Case: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ అరెస్ట్..!
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ను అవినీతి కేసులో భాగంగా సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. అవినీతి కేసులో దేశ్ముఖ్ను కష్టడీలోకి తీసుకునేందుకు ముంబై కోర్టు గతవారం సీబీఐకు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. అంతకు ముందు దేశ్ముఖ్ వ్యక్తిగత కార్యదర్శి కుందన్ షిండే, కార్యదర్శి సంజీవ్ పల్నాడెను కస్టడీలోకి తీసుకున్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వజేను డిస్మిస్ చేశారు. ఇక బాంబే హైకోర్టు అనిల్ దేశ్ముఖ్ పిటిషన్ను స్వీకరించేందుకు తిరస్కరించింది. అవినీతి కేసులో తన కస్టడీని […]
Date : 06-04-2022 - 3:05 IST