Common Capital
-
#Telangana
Common Capital : 68 ఏళ్ల చరిత్రకు నేటి రాత్రితో తెర..!
జూన్ 1, 2024. ఈ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. 68 ఏళ్ల తర్వాత హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కు ఉన్న అనుబంధానికి నేటితో తెరపడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదవీకాలం నేటి రాత్రితో ముగియనుంది.
Date : 01-06-2024 - 8:17 IST -
#Telangana
Harish Rao: చంద్రబాబుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
హరీష్ సంచలన కామెంట్స్ కు పాల్పడ్డారు. విభజనలో భాగంగా పదేళ్ల గడువు ముగిసినా హైదరాబాద్ను ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని హరీష్ చెప్పారు.
Date : 03-05-2024 - 3:47 IST -
#Speed News
Common Capital: అద్దె చెల్లిస్తారా.. ఖాళీ చేస్తారా..?
తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ల విభజన సమయంలో హైదరాబాద్ను పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేశారు.
Date : 28-03-2024 - 12:33 IST -
#Andhra Pradesh
YS Sharmila: మూడు రాజధానుల పేరుతో జగనన్న మూడు ముక్కలాట ఆడారుః షర్మిల
YS Sharmil: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్(jagan) పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. ఉమ్మడి రాజధాని(capital)హైదరాబాద్ మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇన్నాళ్లు మీరు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అని ప్రశ్నించారు. మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? అని నిలదీశారు. ప్రజలు మీకు ఐదేళ్లు అధికారాన్ని అందిస్తే… విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక […]
Date : 15-02-2024 - 12:24 IST -
#Andhra Pradesh
Ganta : జగన్ పుణ్యమా అని రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందిః గంటా
ap capital issue : వైసీపీ(ysrcp) కీలక నేత వైవీ సుబ్బారెడ్డి ఏపీకి రాజధాని(capital) ఏర్పాటయ్యేంత వరకు హైదరాబాద్(hyderabad) ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యాలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ(tdp) నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ఎక్స్ వేదికగా స్పందిస్తూ వైవీ సుబ్బారెడ్డి, సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే కొత్త పల్లవి.. ఇది మీ […]
Date : 15-02-2024 - 11:05 IST -
#Andhra Pradesh
YV Subba Reddy : ఏపీ రాజధానిగా హైదరాబాద్.. వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఎన్నికల (Andhra Pradesh Election) వేళ మరోసారి ఉమ్మడి రాజధాని వ్యవహారం తెరపైకి వచ్చింది. ఏపీకి రాజధాని లేదంటే వస్తున్న వదంతులను కట్టిడి చేసేందుకు ఏపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని (Common Capital)గా కొనసాగించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు దీన్ని అమలు చేయాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యసభలోనూ […]
Date : 13-02-2024 - 10:24 IST -
#Andhra Pradesh
Hyderabad Common Capital : మరో 30ఏళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్?
విభజన చట్టం ప్రకారం పదేళ్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని.
Date : 23-05-2022 - 7:00 IST