Cm Kcr
-
#Telangana
CM KCR: బీసీ విద్యార్థులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. 10వేల మందికి ఉచితంగా ఫీజు!
200కు పైగా ఇన్ట్సిట్యూట్లలో ప్రవేశం పొందిన వారికి సంపూర్ణంగా ఫీజులను (ఆర్టీఎఫ్) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Published Date - 02:28 PM, Tue - 25 July 23 -
#Telangana
BRS Politics: కోమటిరెడ్డికి బిగ్ షాక్.. కారెక్కిన యాదాద్రి ముఖ్యనేత
ఎన్నికల ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షాక్ తగిలింది.
Published Date - 11:35 AM, Tue - 25 July 23 -
#Telangana
Telangana VRA: ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్ఏలు
తాతల, తండ్రుల కాలం నుంచి తరతరాలుగా గ్రామాల్లో సహాయకులుగా పనిచేస్తున్న వీఆర్ఏలకు 'పే స్కేలు' అమలుపరుస్తూ, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ఆదివారం నాడు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సచివాలయంలో జీవో కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందజేశారు.
Published Date - 09:00 AM, Tue - 25 July 23 -
#Speed News
CM KCR: టమాటా రైతుల్ని అభినందిన సీఎం కేసీఆర్
మూడు కోట్ల రూపాయల విలువైన టమాటా పంట పండించిన మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం, మహ్మద్ నగర్ కు చెందిన రైతు బాన్సువాడ మహిపాల్ రెడ్డి దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు
Published Date - 08:35 AM, Tue - 25 July 23 -
#Speed News
Telangana: సీఎం కేసీఆర్ ని కలిసిన మంత్రి కొప్పుల
మైనార్టీలకు వంద శాతం సబ్సిడీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకం అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే
Published Date - 08:02 AM, Tue - 25 July 23 -
#Speed News
Telangana Pragathi Patham: తెలంగాణ ప్రగతి పథం బుక్ ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే దేశానికే తలమానికంగా నిలవడం అంత తేలికైన విషయం కాదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు.
Published Date - 07:40 AM, Tue - 25 July 23 -
#Telangana
Telangana: డబుల్ బెడ్ రూమ్ హామీని విస్మరించిన కేసీఆర్: డీకే అరుణ
తెలంగాణ ప్రజలకు సీఎం కెసిఆర్ ఇచ్చిన హమీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆమె పాల్గొని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు
Published Date - 07:05 AM, Tue - 25 July 23 -
#Telangana
Telangana: అప్పులు చేసి చిప్ప చేతిలో పెట్టిన కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల. ధనిక రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానంటూ అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపణలు చేశారు షర్మిల. ఈ మేరకు సీఎం కేసీఆర్ పై ఆమె విమర్శలు చేశారు.
Published Date - 06:30 AM, Tue - 25 July 23 -
#Telangana
BRS MLAs: దమ్ముంటే సిట్టింగులకే సీటివ్వాలి: షర్మిల ఛాలెంజ్
తెలంగాణ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తున్న వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
Published Date - 06:37 PM, Sun - 23 July 23 -
#Telangana
Telangana : మైనారిటీలకూ రూ. లక్ష ఆర్థిక సహాయం.. ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్ సర్కార్
సీఎం కేసీఆర్ మైనారిటీలకూ తీపి కబురు తెలిపారు
Published Date - 04:07 PM, Sun - 23 July 23 -
#Telangana
Diet Charges Hike: విద్యార్థులకు శుభవార్త…డైట్ చార్జీల ఫైల్ పై సంతకం చేసిన సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాల సహా, పలు శాఖలకు అనుబంధంగా నడుస్తున్న హాస్టళ్ళలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మరోసారి మానవీయకోణంలో నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 02:00 PM, Sun - 23 July 23 -
#Speed News
Telangana: సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన వికలాంగులు
తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు పెన్షన్ మొత్తాన్ని 3,016 నుంచి 4,016కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో 5 లక్షల మందికి పైగా దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుంది
Published Date - 12:14 PM, Sun - 23 July 23 -
#Telangana
Pension : దివ్యాంగుల పెన్షన్ రూ. వెయ్యి పెంచిన తెలంగాణ సర్కార్
దివ్యాంగులకు తీపి కబురు తెలిపింది తెలంగాణ సర్కార్
Published Date - 08:12 PM, Sat - 22 July 23 -
#Telangana
BRS Minister: అభివృద్దిలో దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ
తెలంగాణ ప్రజల మీద కేసిఆర్ ది అచంచలమైన ప్రేమ అని,తెలంగాణ ప్రజల బాగు కోసం ఆయన కంటే బాగా ఎవరు ఆలోచన చేయలేరని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసిఆర్ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నేడు అభివృద్దిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగిందని అన్నారు. ఏ రంగం చూసుకున్నా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కెసీఆర్ మూడున్నర ఏళ్లలో 80వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ప్రపంచమే ఆశ్చర్య పోయిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద […]
Published Date - 06:04 PM, Sat - 22 July 23 -
#Telangana
BRS vs BJP : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో కిషన్ రెడ్డి చెప్పాలి – దాసోజు శ్రవణ్
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్
Published Date - 04:47 PM, Sat - 22 July 23