CM Eknath Shinde
-
#Speed News
13 Killed : మహారాష్ట్ర లో విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది మృతి
మహారాష్ట్రలోని రాయ్ఘడ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మరణించగా.. 100
Published Date - 11:05 AM, Fri - 21 July 23 -
#India
Maharashtra : అవార్డు కార్యక్రమంలో విషాదం, వడదెబ్బతో 11మంది మృతి!
మహారాష్ట్ర (Maharashtra)ప్రభుత్వం అవార్డు కార్యక్రమంలో విషాదం నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరైన వేలాది మంది మండుటెండల్లో కూర్చోవల్సి వచ్చింది. వేలాదిగా తరలివచ్చిన వారంతా ఎండలోనే కూర్చున్నారు. దీంతో వందలాది మందికి వడదెబ్బ తగిలింది. 11మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 6వందల మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. రాయ్ గడ్ జిల్లా కలెక్టర్ 11 మంది మరణించినట్లు తెలిపారు. మహారాష్ట్ర సర్కార్ ఈ అవార్డు ప్రదాన […]
Published Date - 10:39 AM, Mon - 17 April 23 -
#India
Shiv Sena: శివసేనకు భారీ షాక్.. పార్టీ మార్చేసిన 90 మంది లీడర్లు
మహారాష్ట్ర ఉద్దవ్ఠాక్రే శివసేన (Shiv Sena)కు భారీ షాక్ తగిలింది. దాదాపు 90 మంది నేతలు పార్టీ మార్చేశారు. వారంతా శుక్రవారం సీఎం షిండే సమక్షంలో బాలసాహెబ్ శివసేన పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ చేరికల్లో ఎక్కువగా నాసిక్, పర్బానీ ప్రాంత నేతలే ఉన్నారు.
Published Date - 08:21 AM, Sat - 7 January 23 -
#India
Maharashtra Cabinet : మహిళల్లేని `మహా` మంత్రివర్గం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 41 రోజుల తర్వాత తన రెబల్ శివసేన గ్రూప్ మరియు బిజెపికి చెందిన తొమ్మిది మంది మొత్తంగా 18 మంది మంత్రులను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
Published Date - 09:00 PM, Tue - 9 August 22 -
#India
Maharashtra cabinet expansion: మహా క్యాబినెట్ విస్తరణ, 12 మంది మంత్రుల ప్రమాణం రేపే!
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ రేపు జరగనుంది. 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది
Published Date - 04:25 PM, Mon - 8 August 22 -
#India
Maharashtra : నేడు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష
ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం నేడు బలపరీక్షను ఎదుర్కొంటుంది, ఇక్కడ స్పీకర్గా బిజెపికి చెందిన రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు.
Published Date - 08:33 AM, Mon - 4 July 22