CM ChandraBabu Delhi Tour
-
#Andhra Pradesh
AP Cabinet Meeting : ఈ నెల 21న క్యాబినెట్ భేటీ
ఎన్నికల హామీల అమలు, ఆర్థిక పరిస్థితి, ప్రాజెక్టుల పురోగతి వంటి అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Date : 17-08-2025 - 9:35 IST -
#Andhra Pradesh
CM Chandrababu Delhi Tour: సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే 24వ తేదీన జరిగే నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి హాజరుకానున్నారు.
Date : 20-05-2025 - 4:15 IST -
#Andhra Pradesh
CM Chandrababu In Delhi: కేజ్రీ నీ గొప్పలు బంద్ జేయ్.. కేజ్రీవాల్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని భారత్లో భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు.
Date : 03-02-2025 - 1:18 IST -
#Andhra Pradesh
Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు? కారణమిదే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని ముఖ్యమైన కార్యక్రమాలకు బయలుదేరతున్నారు. రేపు, ఆయన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ శత జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ వేడుకలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.
Date : 24-12-2024 - 12:15 IST -
#Andhra Pradesh
CBN Delhi Tour: ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించి, ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు. ఈ రెండు రోజుల్లో ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్రమంత్రులను చంద్రబాబు కలిశారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నితిన్ గడ్కరీ, హార్దీప్ సింగ్ పూరి, కుమార స్వామి, పీయూష్ గోయల్, అమిత్ షా, నిర్మలా సీతారామన్లతో విడివిడిగా చర్చలు జరిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా కృషి […]
Date : 09-10-2024 - 1:12 IST -
#Andhra Pradesh
CBN Delhi Tour: ఏపీ ప్రజలకు శుభవార్త.. విశాఖ రైల్వే జోన్ కు ముహూర్తం ఫిక్స్..
CBN Delhi Tour: ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ఆయన ప్రధానితో దాదాపు గంటన్నరపాటు చర్చించారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు అందించేందుకు, పోలవరం ప్రాజెక్ట్ యొక్క తొలిదశ పనులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అంతేకాక, విభజన హామీలలో భాగంగా ముఖ్యమైన రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి కూడా పచ్చజెండా ఊపినట్లుగా తెలిపారు. ప్రధానితో భేటీ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్లో […]
Date : 08-10-2024 - 12:36 IST