Cji Chandrachud
-
#India
Supreme Court : న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు..500 మంది న్యాయవాదుల సంచలన లేఖ
Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Chief Justice)కి దాదాపు 500 మందికిపైగా న్యాయవాదులు(Lawyers) లేఖ(letter) రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిష్ అగర్వాల్, చేతన్ మిట్టల్, పింకీ ఆనంద్, హితేష్ జైన్, ఉజ్వల వార్, ఉదయ్ హోల్లా, స్వరూపమా చతుర్వేది, సహా […]
Published Date - 11:44 AM, Thu - 28 March 24 -
#India
CJI – Ayodhya Judgment : ‘అయోధ్య’ తీర్పులో జడ్జీల పేర్లు ఎందుకు లేవో చెప్పిన సీజేఐ
CJI - Ayodhya Judgment : రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై 2019 నవంబరు 9న నాటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు గురించి ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వివరించారు.
Published Date - 09:12 AM, Tue - 2 January 24 -
#India
Woman Judge Harassment : చనిపోయేందుకు అనుమతివ్వండి.. మహిళా జడ్జి ఓపెన్ లెటర్
Woman Judge Harassment : తనకు ఎదురైన లైంగిక వేధింపులపై ఏకంగా ఒక మహిళా జడ్జి రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published Date - 11:17 AM, Fri - 15 December 23 -
#India
Supreme Court: కోర్టులను ఆశ్రయించడానికి భయపడవద్దు: జస్టిస్ చంద్రచూడ్
సుప్రీంకోర్టు పీపుల్స్ కోర్టుగా తన పాత్రను పోషిస్తోందని, పౌరులు కోర్టులను ఆశ్రయించడానికి భయపడవద్దని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ
Published Date - 06:50 AM, Mon - 27 November 23 -
#India
Mitti Cafe : సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘మిట్టీ కేఫ్’ ప్రారంభం.. ఏమిటిది ?
Mitti Cafe : ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘మిట్టీ కేఫ్’ శుక్రవారం ప్రారంభమైంది.
Published Date - 05:31 PM, Fri - 10 November 23 -
#Speed News
Supreme Court New Judges : సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పదోన్నతి
Supreme Court New Judges : సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు.
Published Date - 12:57 PM, Fri - 14 July 23 -
#Off Beat
CJI: భారత 50వ సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణస్వీకారం..!!
జస్టిస్ డివై చంద్రచూడ్ భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు సీజేఐగా ఉన్న జస్టిస్ యుయు లలిత్ నవంబర్ 7వ తేదీన పదవీ విరమణ చేశారు. మంగళవారం గురునానక్ జయంతి సెలవు కావడంతో యుయు లలిత్ ఒకరోజు ముందుగానే పదవివిరమణ చేశారు. ఆయన స్థానంలో 50వ చీఫ్ జస్టిస్ గా డీవై చంద్రచూడ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. […]
Published Date - 09:35 AM, Wed - 9 November 22