Christianity
-
#Speed News
Padma Rao Goud: పదేళ్లల్లో క్రిస్టియన్ల అభివృద్ధికి బీఆర్ఎస్ ఎంత కృషి చేసింది : పద్మరావు గౌడ్
Padma Rao Goud: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ హైదరాబాద్ అర్చి బిషప్ కార్డినల్ పూల అంటోనిని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్, సికింద్రాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి మేడే రాజీవ్ సాగర్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ బిషప్ హౌస్ కు చేరుకున్న పద్మారావు బిషప్ ను సత్కరించి పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గత పదేళ్లల్లో క్రిస్టియన్ల అభివృద్ధికి బీఆర్ఎస్ ఎంత […]
Published Date - 05:03 PM, Thu - 2 May 24 -
#Special
Good Friday 2024: గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి..? దీని ప్రాముఖ్యత ఏంటంటే..?
గుడ్ ఫ్రైడే (Good Friday 2024) 29 మార్చి 2024న జరుపుకుంటారు. ఇది క్రైస్తవ క్యాలెండర్లో ముఖ్యమైన రోజు. ఇది ఈస్టర్ ఆదివారం ముందు శుక్రవారం సూచిస్తుంది.
Published Date - 12:20 PM, Fri - 29 March 24 -
#Speed News
Jagadeeshwar Goud: శేరిలింగంపల్లి క్రిస్టియన్స్ సంక్షేమం కోసం పనిచేస్తా: కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో క్రిస్టియ న్స్ సంఘాలకు అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు.
Published Date - 05:17 PM, Thu - 16 November 23 -
#Speed News
CM KCR: క్రిస్టియన్ల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి
క్రిస్టియన్ సమాజం బీఆర్ఎస్ పార్టీకి దగ్గరవుతున్నారనే గ్లోబెల్ ప్రచారానికి తెరలేపాయని చెప్పారు.
Published Date - 05:58 PM, Sat - 29 July 23 -
#Andhra Pradesh
AP Govt: క్రైస్తవులకు జగన్ వరం, చర్చిల నిర్మాణం వేగం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత వివాదస్పదమైన నిర్ణయం తీసుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్ చర్చిల అభివృద్ధి కోసం భారీగా నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 12:21 PM, Fri - 18 November 22 -
#World
America: అమెరికాను ‘క్రైస్తవ దేశం’గా మార్చాలని కోరుతున్న 45శాతం మంది అమెరికన్లు..!!
శతాబ్దాలుగా అగ్రరాజ్యం అమెరికాలో ఆధిపత్యం వహిస్తున్న శక్తివంతమైన, సాంప్రదాయమైన క్రైస్తవ మతస్థుల ప్రాబల్యం మళ్లీ పెరుగుతోందా? ఇప్పటివరకు ఆ మతం నుంచి బయటకు వచ్చిన వారి సంఖ్య గణనీయంగానే ఉంది. అయితే భవిష్యత్ లో ఆ మతంలోకి వెళ్లేందుకు అమెరికన్లు ఆసక్తి చూపిస్తున్నారా? అంటే అవుననే తాజాగా జరిపిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తున్నది. అగ్రరాజ్యంలో ఇప్పటికీ క్రైస్తవమే ఆధిపత్యంలో ఉన్నా…ఆ మతాన్ని వీడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆ మధ్య కాలంలో అనూహ్య […]
Published Date - 09:34 AM, Sun - 30 October 22 -
#Speed News
Andhra Pradesh: మత మార్పిళ్లకు పాల్పడితే కఠిన చర్యలు
కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్ సభ లో సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 18 NGOలు చట్ట వ్యతిరేకంగా ఇతర మతస్థులను క్రిస్టియానిటీలోకి మారుస్తున్నట్టు కంప్లైంట్స్ వచ్చాయని కేంద్ర మంత్రి అన్నారు. వారి పై దర్యాప్తు జరిపి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్(FCRA)2010 కింద చర్యలు తీసుకుంటాం అని అన్నారు. 2018 నుండి ఈ 18 NGOలు ఈ కార్యకలాపాలకు పాటు పడుతున్నాయని అని ఆరోపించారు.
Published Date - 05:31 PM, Tue - 21 December 21