Chattisgarh
-
#Telangana
Election Commission: స్పీడ్ పెంచిన ఎన్నికల కమిషన్.. త్వరలో తెలంగాణాలో పర్యటన
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్తో సహా ఐదు రాష్ట్రాల ప్రతిపాదిత అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా ఆసక్తి చూపిస్తుంది.
Date : 30-08-2023 - 9:14 IST -
#Andhra Pradesh
Maoists : ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల అలజడి లేదు – ఇంటిలిజెన్స్ నివేదిక
ఏపీలోని ఏజెన్సీల్లో మావోయిస్టుల బెడద లేదని నిఘా వర్గాలు తాజా సమాచారం. చాలా మంది కార్యకర్తలు గత రెండు నెలలుగా
Date : 29-07-2022 - 7:57 IST -
#Speed News
IAS 10th Marks:నెట్టింట్లో వైరల్ అవుతున్న కలెక్టర్ మార్క్ షీట్.. సక్సెస్ స్టోరీ తెలిస్తే వావ్ అనాల్సిందే!
మామూలుగా బాగా మార్కులు వచ్చి ర్యాంకులు సాధించిన వారితో పోల్చుకుంటే జస్ట్ పాస్ మార్కులు వచ్చిన విద్యార్థులు ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉంటారు అన్న విషయం తెలిసిందే.
Date : 10-07-2022 - 9:00 IST -
#India
Naxal Attack : ఛత్తీస్గఢ్లో పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు దాడి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు వరుస దాడులకు పాల్పడ్డారు.
Date : 18-04-2022 - 5:08 IST -
#India
CJI Ramana: న్యాయమూర్తుల పరువును తీసేలా వ్యవహరిస్తారా?
సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి ఎన్వీ రమణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Date : 09-04-2022 - 4:10 IST -
#India
Cow Urine Scheme : చత్తీస్ గడ్ లో ‘గోమూత్ర’ పథకం
బీజేపీ పాలిత రాష్ట్రాలను తలదన్నేలా చత్తీస్ గడ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం `గో సంరక్షణ` వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే గోధన్ న్యాయ్ యోజన పథకం కింద ఆవు పేడను కిలో రూ. 1.50 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఆ పథకాన్ని మరింత విస్తరింప చేయడానికి ఆవు మూత్రాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతోంది. గోధన్ న్యాయ్ యోజన పథకాన్ని చత్తీస్ గడ్ లోని కాంగ్రెస్ సర్కార్ 2020 జూలైలో ప్రారంభించింది. రైతులకు లాభదాయంగా ఉండడంతో […]
Date : 31-03-2022 - 3:42 IST -
#India
Mahashivudu: భూ కబ్జా కేసు.. కోర్టుకు హాజరైన మహాశివుడు..!
భూ కబ్జా కేసులో సాక్షాత్తు పరమశివుడిపైనే ఆరోపణలు రావడంతో, మహాశివుడు (శివలింగం) కోర్టుకు హాజరవడం విశేషం. వినడానికి కాస్త షాకింగ్గా ఉన్నా, ఇదే నిజం. ఓ భూ కబ్జా కేసుకు సంబంధించి నిందితులతతో పాటు శివాలయానికి కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే ఆ నోటీసు శివాలయానికి బదులు శివుడికి వెళ్లింది. ఈ క్రమంలో విచారణకు హాజరయ్యేవారంతా తమతోపాటు శివలింగాన్ని కూడా రిక్షాపై తీసుకెళ్లారు. ఛత్తీస్గఢ్లోని రాయ్ గఢ్లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఇక […]
Date : 26-03-2022 - 12:13 IST -
#India
Special Report: విప్లవం నీడన `గోండుల` వ్యధ
చత్తీస్ గడ్ లోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని నివసించే గోండుల కథ విచిత్రంగా ఉంటుంది. పోలీసులు, మవోయిస్టుల మధ్య నలిగిపోతున్న జీవితాలు ఎన్నో ఉంటాయి అక్కడ.
Date : 07-11-2021 - 10:00 IST