Chandrababu
- 
                          #Andhra Pradesh YSRCP Yuvatha Poru : రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైస్సార్సీపీ ‘యువత పోరు’YSRCP Yuvatha Poru : యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్రవ్యాప్తంగా (YSRCP Yuvatha Poru) కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలను ప్రారంభించింది Published Date - 12:59 PM, Mon - 23 June 25
- 
                          #Andhra Pradesh Yogandhra 2025: ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు – ప్రధాని మోడీ హర్షంYogandhra 2025 : విశాఖపట్నంలో జరిగిన ఈ భారీ యోగా కార్యక్రమంలో ప్రజల పాల్గొనడాన్ని ప్రధాని అభినందించారు. "యోగా మరోసారి ప్రజలను ఏకం చేసింది! ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ జీవితంలో యోగాను భాగం చేసుకునే ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఎంతో Published Date - 04:26 PM, Sun - 22 June 25
- 
                          #Andhra Pradesh Yogandhra 2025 : జగన్ గురించి మాట్లాడుకోవడం అనవసరం- సీఎం చంద్రబాబుYogandhra 2025 : “ఇలాంటి శుభకార్యాల్లో నెగటివ్ మాటలు అనవసరం” అని ఆయన అన్నారు. విశాఖ రుషికొండలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినవాళ్లు ఇప్పుడు ప్రజల నిధులు వృథా అవుతాయంటూ విమర్శించడాన్ని ఆయన దుయ్యబట్టారు Published Date - 01:55 PM, Sat - 21 June 25
- 
                          #Andhra Pradesh Yogandhra 2025 : యోగాంధ్రకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్Yogandhra 2025 : గ్రామగ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారని చెప్పారు. యోగాకు హద్దులు లేవని, యోగాకు వయస్సుతో పనిలేదని మోడీ పేర్కొన్నారు Published Date - 09:08 AM, Sat - 21 June 25
- 
                          #Andhra Pradesh Yogandhra 2025 : మోడీ వల్లే ఈరోజు ప్రపంచమంతా యోగా ఫేమస్ – చంద్రబాబుYogandhra 2025 : “యోగా భారత దేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నెలరోజుల కృషికి ఫలితంగా యోగాంధ్ర (Yogandhra 2025) వేదికగా ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా Published Date - 09:00 AM, Sat - 21 June 25
- 
                          #Andhra Pradesh Yogandhra 2025: విశాఖ సాగరతీరంలో మొదలైన యోగాంధ్ర-2025 వేడుకలుYogandhra 2025: సముద్ర తీరంలోని గ్రీన్ మ్యాట్లపై వేలాది మంది ఏకకాలంలో యోగాసనాలు వేసిన దృశ్యం అద్భుతంగా మారింది. ప్రధాని మోదీ ప్రసంగంలో యోగాను జీవనశైలిగా మార్చుకోవాలని పిలుపు Published Date - 06:03 AM, Sat - 21 June 25
- 
                          #Andhra Pradesh Yogandhra 2025 : మోడీకి ఘనస్వాగతం పలికిన చంద్రబాబు , పవన్ కళ్యాణ్Yogandhra 2025 : ప్రధాని మోదీ ఏటా జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం (Yogandhra 2025) సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో జరుగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు Published Date - 08:49 PM, Fri - 20 June 25
- 
                          #Andhra Pradesh CBN : తాట తీస్తా..జగన్ కు బాబు ఊర మాస్ వార్నింగ్ !CBN : చనిపోయిన వ్యక్తుల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనుకునే వైఎస్సార్సీపీ నేతల వైఖరిని చంద్రబాబు తిప్పికొట్టారు. ఏడాది క్రితం మరణించిన నాగమల్లేశ్వరరావుకు ఇప్పుడు పరామర్శ ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఉన్నా Published Date - 07:07 PM, Thu - 19 June 25
- 
                          #Andhra Pradesh Yogandhra 2025 : విశాఖ తీరంలో మొదలైన ‘యోగాంధ్ర’ సందడిYogandhra 2025 : యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Published Date - 06:48 PM, Thu - 19 June 25
- 
                          #Andhra Pradesh Jagan : చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలుJagan : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కంటే నియంత్రణలే మిగిలాయని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి నేతలు చేసిన ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పోలీసులు అరెస్టు చేసి, అవమానించారని ఆరోపించారు. Published Date - 08:51 PM, Wed - 18 June 25
- 
                          #Andhra Pradesh Kuppam : శిరీషను ఫోన్ ద్వారా పరామర్శించిన సీఎం చంద్రబాబుKuppam : ఆమెకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు, ముగ్గురు పిల్లల చదువుకు పూర్తి హామీ ఇచ్చారు. Published Date - 09:37 PM, Tue - 17 June 25
- 
                          #Speed News Phone Tapping Case : కేసీఆర్ ను ఏపీ సర్కార్ టార్గెట్ గా పెట్టుకుందా…?Phone Tapping Case : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu), ఆయన కుమారుడు నారా లోకేష్, టిడిపి నేత అచ్చెన్నాయుడుల ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురయ్యాయని తెలుస్తోంది Published Date - 12:39 PM, Tue - 17 June 25
- 
                          #Andhra Pradesh Thalliki Vandanam : ఓ కుటుంబాన్ని లక్షాధికారిని చేసిందిThalliki Vandanam : ఈ కుటుంబానికి చెందిన 12 మంది పిల్లలందరికీ ఈ పథకం వర్తించడంతో వారి ముగ్గురు తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.13,000 చొప్పున మొత్తం రూ.1,56,000 జమయ్యాయి. Published Date - 11:14 AM, Sun - 15 June 25
- 
                          #Andhra Pradesh CBN : ఏ బిడ్డను చదివించాలో తేల్చుకో అని జగన్ అంటే..ప్రతి బిడ్డను చదివించమ్మా అని చంద్రన్న అన్నాడుCBN : ఇది కేవలం పథకం కాదు… తల్లికి గౌరవం, ప్రతి బిడ్డకు భవిష్యత్తు ఇచ్చే సంకల్పం. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిజం చేస్తూ తల్లి కన్నీటిని తుడిచి, ఆ కుటుంబంలో ఆనందం నింపారు చంద్రబాబు Published Date - 12:38 PM, Sat - 14 June 25
- 
                          #Andhra Pradesh Chandrababu : జూన్ 23 నుండి “ఇంటింటికి తొలి అడుగు ” కార్యక్రమంChandrababu : ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజులపాటు ఇంటింటికీ తిరిగేలా ' "ఇంటింటికి తొలి అడుగు "' (Intintiki Tholi Adugu) పేరుతో విజయయాత్ర నిర్వహించాలని సూచించారు Published Date - 11:41 AM, Sat - 14 June 25
 
                     
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
  